BJP

    రాసింది పాకిస్తానోడు…వివాదాస్పద ఆర్టికల్ పై బీజేపీ ఫైర్

    May 11, 2019 / 12:35 PM IST

    భారత ప్రధాని నరేంద్రమోడీని ఇండియా డివైడర్ ఇన్ చీఫ్ గా టైమ్ మ్యాగజైన్ అభివర్ణించడాన్ని బీజేపీ తప్పుబట్టింది. మోడీ ఇమేజ్ ను అపఖ్యాతిపాలు చేసే చర్యగా ఇది ఉందని బీజేపీ తెలిపింది.ఆ ఆర్టికల్ రాసిన రచయిత పాకిస్తాన్ వ్యక్తి అని,అతడు పాక్ అజెండాను �

    నటించే పెళ్లి కూతురు వంటివారు మోడీ

    May 11, 2019 / 11:34 AM IST

     పని తక్కువ…..మాటలెక్కువ అని అర్ధం వచ్చేలా ప్రధాని మోడీని పనిచేస్తున్నట్టు నటించే పెళ్లికూతురుతో పోల్చారు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ.తక్కువ రోటీలు తయారు చేస్తూ…గాజులతో ఎక్కువ శబ్దం చేసే పెళ్లికూతురు వంటివ�

    IAFని సొంత ట్యాక్సీలా వాడుకుంది మోడీనే!

    May 10, 2019 / 06:56 AM IST

    దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ భారత యుద్ధ నౌక INS విరాట్ ను తన వ్యక్తిగత ట్యాక్సీలా వాడుకున్నారని,యుద్ధ నౌకను విహారయాత్ర కోసం ఉపయోగించుకున్నారంటూ ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫుల్ సీరియస్ అయింది.మోడీ వ్యాఖ్యలను కాంగ్రెస్ తీ�

    షాకింగ్ రిప్లైతో స్మృతీ ముఖం వాడిపోయింది

    May 10, 2019 / 02:15 AM IST

    లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం(మే-8,2019) మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ నాయకురాలు, కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి గట్టి షాక్ తగిలింది.ప్రచారం సందర్భంగా అశోక్‌నగర్‌లో ప్రజలను ఉద్దేశించి స్మృతి మాట్లాడుతూ… కాంగ్రె�

    మోడీకి మమత బంపరాఫర్: ఆరోపణలు నిరూపించలేకపోతే 100 గుంజీలు తియ్యాలి

    May 10, 2019 / 01:58 AM IST

    ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం(మే-9,2019) బంకురాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ చేసిన బొగ్గు మాఫియా ఆరోపణలపై మమత ఘాటుగా స్పందించారు. మమత

    రాజీవ్ పై మోడీ వ్యాఖ్యలను తప్పుబట్టిన బీజేపీ నాయకుడు

    May 9, 2019 / 04:53 AM IST

    మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలను మాజీ కేంద్రమంత్రి, కర్ణాటక బీజేపీ సీనియర్ లీడర్ వి.శ్రీనివాసప్రసాద్ తప్పబట్టారు. ప్రధాని మోడీ అంటే తనకు  చాలా గౌరవం ఉందని కానీ రాజీవ్ గాంధీకి వ్యతిరేకంగా మోడీ అలాం�

    జర్నలిస్ట్ లకు బీజేపీ లంచం! : సీసీటీవీ క్లిప్ విడుదల

    May 8, 2019 / 07:38 AM IST

    సార్వత్రిక ఎన్నికలను ప్రభావితం చేసేలా తమకు అనుకూలంగా కథనాలు ప్రసారం చేయాలంటూ రిపోర్టర్ లకు లంచం ఇచ్చేందుకు బీజేపీ ప్రయత్నించిందని జమ్మూకశ్మీర్ లోని లేహ్ కు చెందిన జర్నలిస్ట్ ల బృందం ఆరోపించింది. దీనికి సంబంధించిన సీసీటీవీ వీడియో క్లిప�

    సుప్రీంకి రాహుల్ బేషరతుగా క్షమాపణ

    May 8, 2019 / 06:28 AM IST

    రఫేల్‌ కేసుకు సంబంధించి చౌకీదార్ చోర్ హై అని అని సుప్రీం కోర్టు చెప్పిందని గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సుప్రీం కోర్టుకు క్షమాపణ చెప్పారు. రాఫెల్ డీల్ లో తన వ్యాఖ్యల పట్ల కోర్టుకు భేషరతు క్షమాపణ కోరుతూ బు�

    మోడీ దుర్యోధనుడిలా తయారయ్యాడు: ప్రియాంక

    May 7, 2019 / 12:55 PM IST

    కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మోడీ అహంకారంతో నిండిపోయి దుర్యోధనుడిలా తయారైయ్యారని విమర్శించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై మోడీ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. హర్యానాలో�

    చంద్రబాబుది వృధా ప్రయాస..పార్టీనే తుడిచి పెట్టుకుపోతుంది…: జీవీఎల్ 

    May 6, 2019 / 02:54 PM IST

    ఢిల్లీ : గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పై వ్యతిరేకత కనిపించగా, నేడు బీజేపీ ప్రభుత్వం పై ప్రజల్లో సానుకూల వాతావరణం ఉందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు మార్పుకోసం ఓటు వేశారని, ఏపీలో టీడీపీ తుడిచిపెట�

10TV Telugu News