BJP

    కర్ణాటకలో సీఎం జగన్ ఎఫెక్ట్…యడియూరప్ప నిర్ణయంపై విపక్షాలు సీరియస్

    August 27, 2019 / 07:22 AM IST

    కర్ణాటక సీఎం యడియూరప్ప కీలక నిర్ణయం తీసుకున్నారు. యడియూరప్ప కేబినెట్‌లోని 17మంది మంత్రులకు మంత్రులకు ఎట్టకేలకు శాఖలు లభించాయి. ముగ్గురు డిప్యూటీ సీఎంలను నియమిస్తున్నట్లు సోమవారం సాయం ఆయన చేసిన ప్రకటనపై విపక్షాలు ఫైర్ అవుతున్నాయి. కర్ణాటక

    కర్ణాటక కొత్త బీజేపీ చీఫ్ గా నళిన్ కుమార్

    August 27, 2019 / 06:30 AM IST

    కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా నలిన్ కుమార్ కతీల్ నియమితులయ్యారు. 2009 నుంచి దక్షిణ కన్నడ నియోజకవర్గం నుంచి నలిన్ కుమార్ పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.  సీఎం కాకముందు ఆ బాధ్యతలను యడియూరప్ప నిర్వహించిన విషయం తెలిసిందే. కొత్తగా  రా�

    రాష్ట్రమే కడుతుంది : పోలవరంపై మంత్రి కీలక వ్యాఖ్యలు

    August 26, 2019 / 10:05 AM IST

    ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం గురించి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టుపై ప్రజలకు ఎలాంటి సందేహాలు అవసరం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే పోలవరం  నిర్మాణాన్ని పూర్�

    కర్నూలులో ఎకరా స్థలం కూడా లేదు : ఫ్యాక్షనిస్టులు అధికారంలో ఉంటే ప్రజాసేవ చెయ్యలేరు

    August 26, 2019 / 09:15 AM IST

    ఏపీకి నాలుగు రాజధానులు రాబోతున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత, రాజ్యసభ్య ఎంపీ టీజీ వెంకటేష్ మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేశారు. కర్నూలుని రాజధానిగా

    ఏపీలో 4 రాజధానులు…సీఎం జగన్ చెప్పారంటూ టీజీ సంచలన వ్యాఖ్యలు

    August 25, 2019 / 11:59 AM IST

    ఏపీ రాజధానిగా అమరావతి కొనసాగే అవకాశం లేదని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని మారుస్తామని బీజేపీ నాయకులతో ఏపీ సీఎం జగన్ చెప్పారని, ఆ విషయాన్ని వాళ్లే తనకు చెప్పారన్నారు. ఈ

    జైట్లీ అంత్యక్రియలు పూర్తి

    August 25, 2019 / 09:40 AM IST

    ఢిల్లీలోని నిగమ్ బోద్ ఘాట్ లో మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. జైట్లీకి కడసారి నివాళులర్పించేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు,అభిమానులు,ప్రముఖులు నిగమ్ బోద్ ఘాట్ కు వెళ్లారు

    దేశం ఓ మేధావిని కోల్పోయింది

    August 25, 2019 / 06:34 AM IST

    బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ పార్థివదేహానికి టీడీపీ అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. ఆదివారం(ఆగస్టు 25,2019) ఉదయం చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు.

    సమస్య వచ్చినప్పుడల్లా… జైట్లీ అండగా నిలబడ్డారన్న అమిత్ షా

    August 24, 2019 / 03:39 PM IST

    తన జీవితంలో సమస్య ఎదుర్కొన్నప్పుడల్లా అరుణ్ జైట్లీ తనకు అండగా నిలబడ్డారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ రోజు ఆయన మనతో లేడన్నారు. ఆయన మరణం తనకు వ్యక్తిగత నష్టం అని షా అన్నారు. దేశానికి ఆయన గొప్ప సేవ చేశారన్నారు. ఆయన ఆత్మకు శాంతికలగాలన�

    అరుణ్ జైట్లీ జీవిత ప్రస్థానం

    August 24, 2019 / 07:19 AM IST

    గత దశాబ్ద కాలంలో దేశ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించిన జైట్లీ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అరుణ్ జైట్లీ న్యూఢిల్లీలోని పంజాబీ హిందూ కుటుంబంలో నవంబర్ 28, 1952న జన్మించారు. జైట్లీ తండ్రి మహారాజ్ కిషన్ జైట్లీ అప్పట్లో�

    అశ్లీల నృత్యాలతో బీజేపీ ఆశీర్వాద్ యాత్ర

    August 22, 2019 / 07:35 AM IST

    హర్యానాలోని కురుక్షేత్ర ప్రాంతంలో ఉన్న హథిర గ్రామంలో బీజేపీ ఎమ్మల్యే చేసిన ఘనకార్యం రచ్చలేపుతోంది. ప్రాంతం పేరు కురుక్షేత్ర.. చేసేదేమో ఆశీర్వాద్ యాత్ర. కానీ, తానేసార్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఏం చేశోడో తెలుసా.. మహిళలతో అశ్లీలంగా డ్యాన్స్‌లు చే�

10TV Telugu News