Home » BJP
గెలుపోటములు సహజం.. మార్చి కాకపోతే సెప్టెంబర్ అని పిల్లలకు ధైర్యం చెబుతాం.. అలాంటిది ఇప్పుడు దేశం మొత్తం ఉద్విగ్నభరితమైన వాతావరణాన్ని ఎదుర్కొంటోంది. ఇప్పటి వరకు ప్రపంచంలోని ఏ దేశానికి సాధ్యం కాని.. చంద్రుడి దక్షిణ వైపు పరిశోధనలకు ఇస్రో చేపట్
హిమాచల్ప్రదేశ్ నూతన గవర్నర్గా నియమితులైన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ ఇంట్లో కత్తి కనిపించడం కలకలం రేపింది. గవర్నర్గా నియమితులైన
ఎంఐఎం అధినేత,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్,బీజేపీ లీడర్ హేమంత్ బిశ్వా శర్మ మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. అస్సాంలో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (NRC) ప్రక్రియను తప్పుబడుతూ అసదుద్దీన్ ట్వీట్ చేశారు. ఎన్ఆర్సీ జాబితా విడుదలైన తర్వాత దాదాపు 19లక్ష�
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎదురుగా నిలబడి భయపడకుండా ధైర్యంగా మాట్లాడేవాళ్లు,వాదించగలిగే సత్తా ఉన్న నాయకత్వం భారతదేశానికి అవసరమని బీజేపీ సీనియర్ లీడర్ మురళీ మనోహర్ జోషి అన్నారు. జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న అంశాలపై అన్ని పార్టీ శ్రేణు
మాజీ కేంద్రమంత్రి చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రభుత్వంపై తనదైన స్టైల్ లో సెటైర్ వేశారు. INX మీడియా కేసులో మాజీ కేంద్రమంత్రి చిదంబరం సీబీఐ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. మంగళవారం కోర్టు చిదంబరం కస్టడీని సెప్టెంబర్ 5వరకు పొడగిస్తూ త
తెలంగాణలో టీడీపీ పార్టీకి షాక్ తగిలింది. టీడీపీ క్రమక్రమంగా బలహీన పడుతున్న సంగతి తెలిసిందే. మెజార్టీ నేతలు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలో చేరుతున్నారు. ప్రస్తుతం పార్టీలో కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీకి చెంద�
కర్నాటకలో టెన్షన్. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి అయిన డీకే శివకుమార్ అరెస్ట్ కు నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనలకు పిలుపునిచ్చారు. ధర్నాలు, నిరసనలు చేపట్టారు. రోడ్లు బ్లాక్ చేశారు. బీజేపీ కక్ష సాధింపు అంటూ వాయిస్ వినిపించారు కాంగ్
ఫోర్జరీ కేసులో ఛత్తీస్గఢ్ మాజీ సీఎం అజిత్ జోగి కుమారుడు,మాజీ ఎమ్మెల్యే అమిత్ జోగి(42)ని ఇవాళ పోలీసులు అరెస్టు చేశారు. 2013 ఎన్నికల సమయంలో అమిత్ జోగి.. తన అఫిడవిట్లో తన పుట్టిన ఫ్లేస్ ని, తేదీని, కులాన్ని తప్పుగా ప్రస్తావించారన్న ఆరోపణలు ఉన్�
బీజేపీపై ప్రముఖ సామాజిక ఉద్యమకర్త అన్నాహజారే ఫైర్ అయ్యారు. కళంకం కలిగిన నాయకులను చేర్చుకోవడం ద్వారా పార్టీ రెప్యుటేషన్ దెబ్బతింటుందని బీజేపీని అన్నాహజారే హెచ్చరించారు. హత్యలు,కిడ్నాప్ లు,రేప్ లు,ఆర్థికనేరాలకు పాల్పడుతున్న వారిని బీజే�
12 రోజుల క్రితం లండన్లో అదృశ్యమైన ఖమ్మం విద్యార్థి సన్నె శ్రీహర్ష మిస్సింగ్ విషాదాంతంగా మారింది. లండన్ బీచ్లో శ్రీహర్ష మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. శ్రీహర్ష తండ్రి