BJP

    ‘పుల్వామా ఘటనే బీజేపీని గెలిపిస్తుంది’

    September 21, 2019 / 10:03 AM IST

    మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు నేషనల్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత శరద్ పవార్ బీజేపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. పుల్వామా ఘటన చెప్పుకుని బీజేపీ ఎన్నికల్లో గెలుస్తూ వస్తుందని ఆరోపించారు. ఈ ఘటన ఆధారంగా ప్రజల్లో బీజేపీకి అనుకూలమైన భావనలు తీస

    హనీట్రాప్ : అందమైన అమ్మాయిల వలలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు

    September 21, 2019 / 05:59 AM IST

    హనీట్రాప్.. మరోసారి తెరపైకి వచ్చింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కలకలం రేపింది. అందమైన అమ్మాయిల వలలో రాజకీయ నేతలు, ఐఏఎస్ అధికారులు, ఉన్నత స్థాయి వ్యక్తులు

    మహారాష్ట్ర, హర్యానా శాసనసభ ఎన్నికల షెడ్యూల్ త్వరలో

    September 20, 2019 / 03:54 PM IST

    మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం  ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ అక్టోబర్‌ 27వ తేదీ, దీపావళి పండుగకు ముందే ఎన్నికలు పూర్తి చేయాలని ఈసీ భావిస్తోందని తెలుస్తోంది. మహారాష్ట్ర అసె�

    వీళ్లింతే : పార్టీ ఆఫీసులోనే భార్యను ఈడ్చికొట్టిన బీజేపీ నేత 

    September 20, 2019 / 07:39 AM IST

    వివాదాస్పద వ్యాఖ్యలు చేయటంలో బీజేపీ నేతలు సిద్ధహస్తులు. ముఖ్యంగా మహిళలపై వారు చేసే వ్యాఖ్యల గురించి తెలియనిది కాదు. గతంలో ఎన్నో ఇటువంటివి జరిగాయి. కానీ ఓ బీజేపీ నేత మరో అడుగు వేసి ఏకంగా పార్టీ ఆఫీసులోనే భార్యపై చేయి చేసుకున్నారు. ఇక్కడ గమని�

    కోడెల ధైర్యవంతుడు : మృతిపై విచారణ జరిపించాలని బీజేపీ ఎంపీ డిమాండ్

    September 19, 2019 / 08:03 AM IST

    టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విచారం వ్యక్తం చేశారు. కోడెల చాలా ధైర్యవంతుడు అని

    చిన్మయానంద్‌ను అరెస్టు చేయలేదు.., నమ్మకముండాలి

    September 18, 2019 / 03:52 PM IST

    ఏదైనా పరిశోధనా సంస్థకు అప్పగించినప్పుడు నమ్మకం ఉండాలి. ఒకవేళ పరిశోధన తప్పుడు దారిలో వెళితే.. హైకోర్టు మమ్మల్ని మానిటర్ చేస్తుంటుంది. మా నుంచి అధికారిక వివరణ అడుగుతారు.

    ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా.. ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తారా

    September 16, 2019 / 05:22 AM IST

    ప్రశ్నించారు. అన్యాయాలను గురించి ప్రశ్నిస్తుంటే వైసీపీ ప్రభుత్వం గొంతు నొక్కేలా వ్యవహరిస్తోందంటూ ట్విట్టర్ వేదికగా కన్నా ఆరోపించారు.  గుంటూరు జిల్లా పల్నాడులో జరుగుతున్న అరాచక పాలనను ప్రశ్నించడానికి ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నా చేపడి

    బీజేపీ కొత్త నినాదం : సబ్ సే బడా ధన్..బేటీ, జల్ ఔర్ వన్

    September 16, 2019 / 02:50 AM IST

    బీజేపీ కొత్త నినాదంతో ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది. ప్రజలను ఆకర్షించేందుకు.. కొత్త కొత్త నినాదాలను ప్రచారంలోకి తీసుకొస్తోంది. అబ్ కీ బార్, మోడీ సర్కార్ అనే నినాదం తీసుకున్న సంగతి తెలిసిందే. భారత్ వెలిగిపోతోంది, నేను కాపలాదారుడినే, భేటీ బచ�

    ఏపీలో బీజేపీ ప్రభంజనం మొదలైంది : చంద్రబాబు పాత్ర ఉంది

    September 14, 2019 / 05:56 AM IST

    కాంట్రవర్సీ కామెంట్స్ కి, సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. ఏపీ రాజకీయాల గురించి, నాయకుల గురించి నిత్యం ఆసక్తికర వ్యాఖ్యలు

    సెప్టెంబర్ 17న బీజేపీ ఆధ్వర్యంలో ఊరినిండా జాతీయ జెండాలు 

    September 14, 2019 / 02:02 AM IST

    తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని రెండు, మూడు రోజుల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాల చేపట్టి ప్రజల్లోకి వెళ్లేందుకు వ్యూహాలు సిధ్దం చేసింది. సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన ది�

10TV Telugu News