BJP

    జంప్ జిలానీలు : బీజేపీలో చేరుతున్న నేతలు

    October 3, 2019 / 07:55 AM IST

    తెలుగు రాష్ట్రాల్లో ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి జంప్ అవుతున్నారు లీడర్స్.  వీరిని ఆకర్షించడానికి పలు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో బలోపేతం కావాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. పార్టీలో చేరేందుకు వస్తున్�

    గాంధీ ఆత్మ బాధపడుతుంది : బీజేపీ,ఆర్ఎస్ఎస్ పై సోనియా విమర్శలు

    October 2, 2019 / 09:55 AM IST

    కొన్నేళ్లుగా భారత్ లో జరుగుతున్న పరిస్థితులను చూసి మహాత్మగాంధీ ఆత్మ భాధపడుతుందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. ఇవాళ మహాత్మగాంధీ జయంతి సందర్భంగా రాజ్ ఘాట్ లో ఆయనకు నివాళులర్పించిన సోనియా… బీజేపీ,ఆర్ఎస్ఎస్ పై విమర్శలు గుప్

    టీడీపీకి రాజీనామా చేసిన యువ నేత

    September 30, 2019 / 11:55 AM IST

    ఓ వైపు తెలంగాణలో పట్టు దక్కంచుకునేందుకు టీడీపీ అడుగులు వేస్తుంటే.. ఆ పార్టీ నుంచి ఒక్కొక్కరుగా పార్టీ వీడి వెళ్లిపోతున్నారు. లేటెస్ట్ గా.. తెలంగాణలో పార్టీకి కీలకమైన నేత యువ నాయకుడు తూళ్ల వీరేందర్ గౌడ్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. తెలుగుదేశ�

    గెట్ అవుట్…40మంది నాయకులపై బీజేపీ వేటు

    September 29, 2019 / 04:08 PM IST

    త్వరలో పంచాయతీ ఎన్నికలు జరుగనున్న  ఉత్తరాఖండ్ లో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ బీజేపీ తన ఉత్తరాఖండ్ యూనిట్ నుండి 40 మంది సభ్యులను బహిష్కరించింది. బహిష్కరించబడిన సభ్యులలో రజనీష్ శర్మ, మీరా �

    బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ

    September 29, 2019 / 03:31 PM IST

    బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ  ఆదివారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశమయింది. సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షులు, కేంద్ర హోం శాఖామంత్రి అమిత్‌షా హాజరయ్యారు. సమావేశంలో త్వరలో జరుగబోయే మహారాష్ట్ర, హర్యాణా అ�

    చిన్మయానంద్‌ను అధికారంతో కాపాడుకొస్తున్నారు: ప్రియాంక గాంధీ

    September 29, 2019 / 08:36 AM IST

    కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఆదివారం బీజేపీ నేత చిన్మయానంద్ కేసుపై విమర్శలు గుప్పించారు. కేవలం అడ్మినిస్ట్రేషన్ అనుకూలంగా ఉండడం వల్లనే కేంద్ర మాజీ మంత్రిపై అత్యాచార కేసు నమోదు చేయడం లేదు. షాజన్‌పూర్‌కు చెందిన పీజీ విద్యార్థ�

    విదేశీ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరిన మోదీ

    September 28, 2019 / 04:02 PM IST

    ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వారం రోజుల అమెరికా పర్యటన ముగించుకుని సెప్టెంబర్ 28 శనివారం సాయంత్రం భారత్ చేరుకున్నారు. రాత్రి 8 గంటల సమయంలో ఢిల్లీలోని పాలం టెక్నికల్ ఎయిర్ పోర్టు వద్ద ఆయనకు వేలాది ప్రజలు ఘన స్వాగతం పలికారు. హర్ హర్ మోదీ, ఘర్ ఘర్ మ�

    హుజూర్‌నగర్ లో త్రిముఖ పోరు : బీజేపీ అభ్యర్ధి కోట రామారావు

    September 27, 2019 / 12:56 PM IST

    హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక రసవత్తరంగా మారనుంది. బీజేపీ అభ్యర్థిగా కోట రామారావు బరిలోకి దిగుతున్నారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గం  ఆయన్ను ఎంపిక చేసింది. టికెట్‌ రేసులో శ్రీకళారెడ్డి, జిల్లేపల్లి వెంకటేశ్వరరావు, బొబ్బ�

    టీడీపీని వీడి బీజేపీలోకి వెళ్లిన నేతలకు బ్యాడ్ న్యూస్

    September 26, 2019 / 02:30 PM IST

    అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ నుంచి పలువురు నేతలు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. నలుగురు రాజ్యసభ సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు బీజేపీ కండువా

    కేజ్రీవాల్ ఇంటి ముందు బీజేపీ కార్యకర్తల ఆందోళన

    September 26, 2019 / 11:55 AM IST

    త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఢిల్లీలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది.  ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఆ పార్టీ ఇవాళ తీవ్ర ఆందోళన చేపట్టింది. బీజేపీ పూర్వాంచల్ మోర్చా 

10TV Telugu News