Home » BJP
మొన్న జోగు రామన్న, నిన్న జూపల్లి, నేడు షకీల్.. ఇలా రోజుకో టీఆర్ఎస్ లీడర్ పై పార్టీ మారుతున్నట్టు వార్తలు రావడం.. వారు క్లారిటీ ఇవ్వడం కామన్ అయ్యాయి. తాజాగా
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల చేపట్టిన్న కేబినెట్ విస్తరణ తర్వాత అధికార టీఆర్ఎస్ పార్టీలో మంత్రి పదవులు ఆశించి భంగపడ్డ ముఖ్య నేతలు ఆ పార్టీకి వ్యతిరేకంగా మారిపోతున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ తనకు ఇచ్చిన మాట తప్పారని నాయిని నరసింహ రెడ్డి, కేబినె
మోడీ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయిందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విమర్శించారు. ప్రజలు నమ్మకం పెట్టుకుని ఇచ్చిన తీర్పును బీజేపీ ప్రభుత్వం దారుణంగా దుర్వినియోగం చేస్తుందని ఆమె ఆర
ఏపీలో టీడీపీకి షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. ప్రధానంగా బీజేపీ నేతలకు వల వేస్తోంది. మాజీ మంత్రి, కడప జిల్లా టీడీపీ నేత ఆదినారాయణరెడ్డి బీజేపీ పార్టీ కండువా కప్పుకోవడానికి రెడీ అయి�
కొద్దిరోజుల క్రితం తనపై చిన్మయానంద అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఆరోపణలు చేసిన మహిళ వీడియో సాక్ష్యాన్ని బయటపెట్టంది.
పార్టీ మారుతున్నారు అనే వార్తలపై కాంగ్రెస్ నేత, పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. పార్టీ మారుతున్నట్టు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.
కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్ కేసుకి కాంగ్రెస్ ఎల్పీ లీడర్,మాజీ సీఎం సిద్ధరామయ్యే కారణమంటూ కర్ణాటక బీజేపీ చీఫ్ నళిన్ కుమార్ కతీల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాగల్ కోట్ లో ఇవాళ(సెప్టెంబర్-8,2019)నళిన్ కుమార్ కతీల్ మాట్లాడుతూ… డీకే శివ
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న హర్యానాలో బీజేపీ ఎలక్షన్ క్యాంపెయిన్ ను ప్రధాని మోడీ ఇవాళ(సెప్టెంబర్-8,2019)లాంఛనంగా ప్రారంభించారు. హర్యానా ప్రజలు త్వరలో ఎవరిని ఆశీర్వదించాలని నిర్ణయించుకున్నారో తేలిపోయిందన్నారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్
కేంద్ర హైవే & రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై స్పందించారు. భారీ జరిమానాలన్నీ ప్రజా సంక్షేమం కోసమేనని వెల్లడించారు. కొత్త మోటారు వాహనాల చట్టం ప్రజలు అనుసరించాలి లేదంటే భారీ ఫైన్లు తప్పవని మరోసారి గుర్తు చేశారు.&nb
ప్రముఖ న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి రామ్ జెఠ్మలానీ(95) ఇకలేరు. పూర్తిగా క్షీణించడంతో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం ఢిల్లీలోని తన స్వగృహంలో కన్నుమూశారు. ప్రస్తుత పాకిస్థాన్లోని సింధు ప్రావిన్సుల్లోని సిఖార్పూర్ ప్రాంతంలో 1923 సెప్టెంబర�