Home » BJP
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఫైర్ అయ్యారు కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ.అమేథీ ప్రజలను రాహుల్ అవమానించారన్నారు. ఈ మోసాన్ని ప్రజలు క్షమించరు.. తప్పక బదులు తీర్చుకుంటారన్నారు.గురువారం వయనాడ్ లోక్ సభ అభ్యర్థిగా రాహుల్ నామినేషన్ వేశారు.అ�
లోక్ సభ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న సమయంలో ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ-బీఎస్పీకి ఊహించని షాక్ తగిలింది.గోరఖ్ పూర్ లోక్ సభ స్థానానికి సీఎం అయిన తర్వాత యోగి ఆదిత్యనాధ్ రాజీనామా చేయడంతో గతేడాది జరిగిన ఉప ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి బ�
గాంధీనగర్ లోక్ సభ స్థానానికి అమిత్ షా ఎంపిక విషయంలో జరిగిన పరిణామాలతో బీజేపీ అగ్రనాయకత్వంపై అలకబూనిన బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ ఎట్టకేలకు బ్లాగ్ ద్వారా తన మనసులో మాటలను బయటపెట్టారు.నేషన్ ఫస్ట్…పార్టీ నెక్స్ట్…సెల్ఫ్ లాస్ట్ అన�
గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబు లాంటి అవకాశవాది దేశంలో ఎక్కడా లేరు అని బీజేపీ చీఫ్ అమిత్ షా అన్నారు. నర్సరావుపేలో బీజేపీ ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా, ఏపీ
కేంద్రహోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ పై ధీటైన అభ్యర్థిని ఎస్పీ రంగంలోకి దించనుంది.ఇటీవల కాంగ్రెస్ గూటికి చేరిన శతృఘ్నసిన్హా భార్య పూనమ్ సిన్హాను లక్నో లోక్ సభ స్థానానికి అభ్యర్థిగా ఎస్పీ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. లక్నోలో బీజేపీ అభ్యర్థిగా �
ముందస్తు తెలంగాణ ఎన్నికల్లో ఇప్పటికే చతికిలపడిన కాంగ్రెస్.. పార్లమెంటు ఎన్నికల వేళ నేతలను దూరం చేసుకుంటూ మరింత ఇబ్బందుల్లో కూరుకుపోతుంది. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేత మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ కూడా కాంగ్రెస్కు గుడ్బై చెప్పేశారు. రాపో�
బీజేపీ ఎంపీ అభ్యర్థి జయప్రద ప్రచార సభలో కన్నీరు పెట్టారు. ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తు కంటతడి పెట్టారు. సమాజ్ వాదీ పార్టీ నేత అజామ్ ఖాన్ తనను తీవ్ర వేధింపులకు గురిచేశారని చెబుతూ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. రాంపూర్ ను వదిలిపెట్టి వెళ్లకపో�
ఆరు మంది లోక్ సభ అభ్యర్థులతో కూడిన 16వ జాబితాను బుధవారం(ఏప్రిల్-3,2019)బీజేపీ విడుదల చేసింది.ఈ లిస్ట్ లో ఉత్తరప్రదేశ్ లోని 5స్థానాలకు,మహారాష్ట్రలోని ఒక స్థానానికి అభ్యర్ధులను బీజేపీ ప్రకటించింది.ఈ జాబితాలో కొన్ని ముఖ్యమైన నియోజకవర్గాలు ఉన్నాయి.
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా వెస్ట్ బెంగాల్ లో బుధవారం(ఏప్రిల్-3,2019) ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై మోడీ తీవ్ర విమర్శలు చేశారు.అభివృద్ధికి మమత స్పీడ్ బ్రేకర్ అని మోడీ �
దివంగత మాజీ కేంద్ర మంత్రి అనంత కుమార్ భార్య తేజస్విని అనంతకుమార్ ను కర్ణాటక బీజేపీ ఉపాధ్యక్షురాలిగా పార్టీ అధిష్ఠానం నియమించింది.మాజీ సీఎం,కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప మంగళవారం(ఏప్రిల్-2,2019) ఈ విషయాన్ని ప్రకటించారు. అనంత్ కుమార్ మ