BJP

    జుమ్లా మేనిఫెస్టో : బీజేపీ ‘సంకల్ప్ పత్ర’పై విపక్షాల విమర్శలు

    April 8, 2019 / 09:58 AM IST

    సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో బీజేపీ తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది.

    BJP హామీలు : రైతులకు క్రెడిట్ కార్డులు, పెన్షన్లు, రూ.6వేల సాయం

    April 8, 2019 / 07:01 AM IST

    లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. ఏప్రిల్ 08వ తేదీ కేంద్ర పార్టీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో దీనిని విడుదల చేశారు.

    EVMలను బీజేపీ ట్యాంపరింగ్ చేయకపోతే…కూటమిదే విజయం

    April 7, 2019 / 02:30 PM IST

    ఈవీఎమ్ మిషన్ల ట్యాంపరిగింక్ కు బీజేపీ పాల్పడకపోతే ఉత్తరప్రదేశ్ లో మహాకూటమి ఘనవిజయం సాధిస్తుందని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు.లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఆదివారం(ఏప్రిల్-7,2019)షహరాన్ పూర్ జిల్లాలోని దేవ్‌ బంద్‌ లో బీఎస్పీ-ఎస్పీ-ఆర్‌ఎల�

    బరాబర్ పోటీ : రోజాని వాళ్లు గట్టిగా భయపెడుతున్నారు

    April 7, 2019 / 11:20 AM IST

    చిత్తూరు : ఎత్తులు.. పైఎత్తులు, వ్యూహాలు..ప్రతివ్యూహాలతో చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రత్యర్ధుల దూకుడుకు కళ్లెం వేసి విజయలక్ష్మిని వరించేందుకు.. ఎవరికి వారు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. వైసీపీ అభ్�

    కేరళ,తమిళనాడు నుంచి పోటీ చేసే దమ్ము మోడీకి ఉందా?

    April 7, 2019 / 11:01 AM IST

    వయనాడ్ లోక్ సభ స్థానం నుంచి రాహుల్ గాంధీ పోటీ ఆయన కాన్ఫిడెన్స్ కు నిదర్శనమని సీనియర్ కాంగ్రెస్ లీడర్ శశిథరూర్ అన్నారు.ఉత్తరభారతంలోని అమేథీ,దక్షిణ భారతంలోని వయనాడ్ స్థానాల నుంచి పోటీచేయాలని రాహుల్ తీసుకున్న నిర్ణయం విజయం పట్ల ఆయనకున్న కాన�

    ఎన్నికల తర్వాత బాబు భరతం పడతాం : రాం మాధవ్ 

    April 7, 2019 / 09:21 AM IST

    రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వం గత 5 ఏళ్లుగా  సాగించిన అవినీతి, అసమర్థ పాలనను ప్రజలు తిప్పికొట్టాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ పిలుపునిచ్చారు. చంద్రబాబు అవినీతిపై త్వరలో చర్యలు తీసుకోబోతున్నట్టు ఆయన ఆదివ�

    తెలుగు రాష్ట్రాలలో యూపీ సీఎం పర్యటన

    April 7, 2019 / 05:04 AM IST

    ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రముఖ బీజేపీ నాయకుడు యోగి ఆదిత్యనాథ్‌ తెలుగు రాష్ట్రాలలో ఇవాళ(7 ఏప్రిల్ 2019) పర్యటించబోతున్నారు. ఆదిత్యనాథ్‌ ఉదయం 12.30 గంటలకు ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రానికి రానున్నారు. యూపీ సీఎం రాకకోసం సభాస్థలితో పాటు

    ముఖ్యమంత్రి  OSD  ఇంట్లో ఐటీ సోదాలు

    April 7, 2019 / 04:42 AM IST

    ఇండోర్: దేశవ్యాప్తంగా మరో కొద్ది రోజుల్లో తొలి విడత పోలింగ్ జరుగుతున్న సమయంలో,  ఆదాయపన్ను శాఖ ప్రముఖుల ఇళ్లపై  దాడులు నిర్వహిస్తోంది. ఇటీవల తమిళనాడులో డీఎంకే పార్టీ కోశాధికారి ఇంట్లో సోదాలు జరపగా తాజాగా ఆదివారంనాడు మధ్యప్రదేశ్ ము�

    హేమమాలినిపై సెటైర్లు: చాపర్ లో వచ్చి ‘కోత’లు 

    April 7, 2019 / 04:34 AM IST

    సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి..నేతలంతా వినూత్న ప్రచారాలతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో మధుర నుంచి పోటీ చేస్తున్న బీజేపీ నేత హేమమాలిని గోధువ పంటల్ని కోసిన ఫోటోలపై నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఆమె అత్యంత ధనవంతురాలైన రైతుఅని..పంటల�

    ఈసారి పార్లమెంటు బరిలో వారసులు తక్కువే

    April 6, 2019 / 01:32 PM IST

    ఏ ఫీల్డ్ అయినా వారసులు కామన్. సినీ రంగం, రాజకీయం ఎక్కడ చూసినా పిల్లలను రంగంలోకి దింపేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు.

10TV Telugu News