Home » BJP
లోక్ సభ ఎన్నికల పోలింగ్ కు రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో మంగళవారం(ఏప్రిల్-9,2019) సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు కమలదళంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
బీజేపీ నేతలు అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు.
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటు చేసుకుంది . మరి కొద్ది గంటల్లో ప్రచారం ముగస్తుందనగా కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్ధి బండి సంజయ్ అస్వస్ధతకు గురై ఆస్పుత్రిలో చికిత్స పొందుతున్నారు.
దేశానికి భావి భారత ప్రధాని చంద్రబాబు నాయుడని మాజీ ప్రధాని దేవేగౌడ అన్నారు. టీడీపీ తరపున ప్రచారంలో పాల్గొన్న ఆయన..
హైదరాబాద్ నారాయణగూడలో పట్టుబడ్డ రూ.8కోట్ల నగదు తమదేనని బీజేపీ ప్రకటించింది. న్యాయబద్ధంగానే బ్యాంకు నుంచి డబ్బు తీసుకున్నామని, పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారంటూ ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే పోలీసులు తమను ఇబ్బంది పెడ
బీజేపీ వ్యవస్థాపక సభ్యులు ఎల్ కే అద్వానీ,మురళీ మనోహర్ జోషిలను వేర్వేరుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కలిశారు.ఈ ఎన్నికల సమరంలో వారిని చెప్పా చేయకుండా, అమర్యాదకరంగా పార్టీకి, పోటీకి దూరం చేశారని విపక్షాలు ఆరోపణలు చేస్తోన్నసమయంలో ఆ అగ్ర�
జమ్మూకాశ్మీర్ కు ప్రత్యేక అధికారాలను కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తామని బీజేపీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చడంపై నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా తీవ్రంగా స్పందించారు.శ్రీనగర్ లోక్ సభ స్థానం నుంచి పోట�
పేపరు బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు జరిగేందుకు మా పోరాటం కొనసాగిస్తామని మాజీ ప్రధాని, దేవెగౌడ చెప్పారు.
ఎస్పీ-బీఎస్పీ కూటమిపై ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య సంచలన వ్యాఖ్యలు చేశారు.
మరి కొద్దిరోజుల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రత్యేక హోదాపై రాజకీయ పార్టీలు తమ తమ మేనిఫెస్టోలో హామీలు గుప్పిస్తుంటే...