BJP

    తమిళనాడులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం

    April 16, 2019 / 06:13 AM IST

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దక్షిణాదిలోని అన్నీ పార్టీలకు మద్దతుగా రాష్ట్రాలలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో కర్నాటకలోని జేడీఎస్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించిన చంద్రబాబు.. ఇవాళ(ఏప్రిల్ 16) తమిళనాడులోని డీఎంకేకు మద్దుతగ�

    మళ్లీ మోడీ వస్తే దేశంలో ఎన్నికలు ఉండవు : చంద్రబాబు భయపెట్టారు

    April 15, 2019 / 02:48 PM IST

    బెంగళూరు : కేంద్రంలో మరోసారి మోడీ వస్తే దేశంలో ఇక ఎన్నికలు ఉండవు అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ దేశాన్ని భ్రష్టు పట్టించిన వ్యక్తి ప్రధాని మోడీ అని చంద్రబాబు మండిపడ్డారు. మోడీ పాలనలో ఆర్థిక వ్యవస్థ చిన్నాబిన్నమైందన్నారు. కర్నాటక రాష్ట్రం

    ఆజంఖాన్ గెలిస్తే.. మహిళకు రక్షణ ఉండదు : జయప్రద

    April 15, 2019 / 07:07 AM IST

    సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజంఖాన్ వ్యాఖ్యలపై రాంపూర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి జయప్రద తీవ్రంగా స్పందించారు.

    దేశాన్ని ముక్కలు కానివ్వను : మోడీ 

    April 14, 2019 / 10:42 AM IST

    కథువా: ఎవరెన్ని కుతంత్రాలు చేసినా దేశాన్ని ముక్కలు కానివ్వనని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భరోసా ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం జమ్మూ కాశ్మీర్ లోని కథువాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడూతూ… జమ్మూకాశ్మీర్ కు �

    నమో టీవీ కంటెంట్ ను ఢిల్లీ సీఈవోకి సమర్పించిన బీజేపీ

    April 13, 2019 / 12:27 PM IST

    కేవలం ముందస్తు ధ్రువీకరణ కంటెంట్ ను మాత్రమే నమో టీవీలో ప్రసారం చేయడం జరుగుతుందని ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ కు బీజేపీ హామీ ఇచ్చింది.

    టీఆర్ఎస్ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోంది : బీజేపీ లక్ష్మణ్

    April 13, 2019 / 11:39 AM IST

    టీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్.కె.లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    చంద్రబాబు మళ్లీ సీఎం ఖాయం : సబ్బం జోస్యం

    April 13, 2019 / 04:53 AM IST

    విశాఖ : ఏపీ ప్రజలు మరోసారి చంద్రబాబుకి పట్టంకట్టబోతున్నారని టీడీపీ నేత సబ్బం హరి అన్నారు. ఎన్నికల్లో టీడీపీకి మహిళలు సంపూర్ణ మద్దతిచ్చారని ఆయన చెప్పారు. రాజధాని అమరావతిని చంద్రబాబు బ్రహ్మాండంగా నిర్మిస్తున్నారని సబ్బం హరి ప్రశంసించారు. అ�

    మాజీ ప్రధాని కుటుంబ ఆలయంలో ఐటీ సోదాలు!

    April 12, 2019 / 04:10 PM IST

     జేడీఎస్ అధినేత,మాజీ ప్రధాని దేవెగౌడ స్వగ్రామం హాసన్ జిల్లాలోని హరదనహళ్లిలో గౌడ కుటుంబానికి చెందిన శివాలయంలో శుక్రవారం(ఏప్రిల్-12,2019) ఐటీ రైడ్స్ జరిగాయి.ఆలయంలో ఐటీ సోదాలు నిర్వహించడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తున్నాయి.దీనిపై జ

    ఓటు వెయ్యకపోతే శపిస్తాను : బీజేపీ ఎంపీ

    April 12, 2019 / 03:35 PM IST

    తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు ఉన్నావో బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్.ఈ ఎన్నికల్లో తనకు ఓటు వేయనివాళ్లకు పాపాలు చుట్టుకుంటాయని శాపిస్తున్నారు.సన్యాసులు అడిగితే కాదనకూడదు అంటూ తనదైన శైలిలో ఓట్లు అభ్యర్థిస్తున్నారు. లోక

    ముస్లింలు ఓటు వెయ్యకపోతే ఉద్యోగాలివ్వను

    April 12, 2019 / 12:42 PM IST

    ముస్లింలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ...ముస్లింలందరూ తనకే ఓటు వేయాలని... లేకుంటే వారికి ఉద్యోగాలు ఇచ్చేది లేదని అన్నారు.

10TV Telugu News