Home » BJP
భువనేశ్వర్: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లను ఆకట్టుకుని వాళ్లతో ఓట్లు వేయించుకోటానికి నేతలు వినూత్న ప్రయత్నాలు చేస్తుంటారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజక వర్గంలో ప్రచారం నిర్వహించేటప్పుడు ఇస్త్రీ చేసే వాళ్లు కొందరైతే, హోటల్ లో దోశె
హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారుల తీరుపై బీజేపీ నేత లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటర్ బోర్డు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. పిల్లల జీవితాలతో ఆడుకుంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటర్ ఫలితాల తర్వాత విద్యార�
ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ లైఫ్ చాలా డేంజర్ లో ఉందని ఆయన భార్య,బీహార్ మాజీ సీఎం రబ్రీ దేవీ శనివారం(ఏప్రిల్-20,2019) సంచలన వ్యాఖ్యలు చేశారు.తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న లాలూను కలిసేందుకుతన కుమారుడు తేజస్వీ యాదవ్ వెళినప్పుడు అనుమతి నిరాకర�
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అంటే తనకు చాలా భయంగా ఉందని ఎన్సీపీ అధినేత శరద్ పవాద్ అన్నారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం(ఏప్రిల్-20,2019) మహారాష్ట్రలోని బారామతి లోక్ సభ స్థానం పరిధిలోని దౌండ్ లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పవార్ పాల్గొ�
మూడోదశ సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి ఇంకా రెండు రోజుల మాత్రమే మిగిలి ఉన్న సమయంలో రాజకీయ నాయకలు సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడుతున్నారు. శనివారం(ఏప్రిల్-20,2019) బీహార్ లోని సపౌల్ లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాం�
గత పదేళ్లలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై అనేక రకాల వ్యక్తిగత దాడులు జరిగాయన్నారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకగాంధీ. గడిచిన పదేళ్లుగా ప్రత్యర్థులు రాహుల్ వ్యక్తిత్వాన్ని చూపించిన తీరు సత్యదూరమన్నారు.లోక్ సభ ఎన్నికల ప్రచా�
గాయాలపాలైన ప్రెగ్రెంట్ ను హాస్పిటల్ కు తరలిస్తున్న అంబులెన్స్ హర్యానాలోని సిర్సా లోక్ సభ బీజేపీ అభ్యర్థి సునీతా దుగ్గల్ రోడ్ షో కారణంగా 15 నిముషాల పాటు ట్రాఫిక్ లో చిక్కుకుంది.శుక్రవారం(ఏప్రిల్-19,2019)ఈ ఘటన జరిగింది.చేతికి గాయమైన గర్భిణిని కో�
తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ. 68ఏళ్లు పూర్తిచేసుకుని 69వ పడిలోకి అడుగుపెట్టిన చంద్రబాబుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా శుభాకాం�
సార్వత్రిక ఎన్నికల వేళ వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ నాయకులు వార్తల్లో నిలుస్తున్నారు. పలువురు నాయకులు ప్రతిపక్ష పార్టీలపై తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా బీజేపీ నాయకుడు, కేంద్రమంత్రి మనోజ్ సిన్హా ప్రత్యర్ధులపై తీ�
భోపాల్ బీజేపీ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను శపించడం వల్లే 26/11 హీరో…IPS ఆఫీసర్ హేమంత్ కర్కరే చనిపోయాడని అన్నారు. గురువారం(ఏప్రిల్-18,2019)భోపాల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ….హేమంత్ నన�