Home » BJP
గౌతం గంభీర్పై క్రిమినల్ కేసు నమోదైంది. ఈస్ట్ ఢిల్లీ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న గంభీర్పై ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణలు గుప్పించింది. రెండు ప్రదేశాల్లో నుంచి అతనికి ఓటు హక్కు ఉందన్న విషయంలో ఆప్ అతనిపై టిస్ హజారీ కోర్టులో కేసు నమోదైంది.&nb
బాలీవుడ్ నటి, అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా బీజేపీలో చేరబోతున్నారా? అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా సందేశాలు వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం అక్షయ్.. మోడీతో నాన్ పొలిటికల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇంటర�
కేంద్రప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఇవాళ(ఏప్రిల్-26,2019) వారణాశిలో మోడీ నామినేష్ వేయనున్నారు.ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలతో మోడీ సమావేశమయ్యారు. గురువారం రోడ్ షోలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఈ సంద�
బీజేపీ సీనియర్ లీడర్,మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి అండాలమ్మ (80) కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే బుధవారం అర్ధరాత్రి ఆమె పరిస
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆధిత్యనాథ్ వ్యాఖ్యలపై సమాజ్ వాదీ పార్టీ అధినేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.
ప్రముఖ హేర్ స్టైలిస్ట్ జావెద్ హబీబ్ రెండు రోజుల క్రితం బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.అయితే హబీబ్ చేరిన వెంటనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా,యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్,తదితర బీజేపీ నాయకుల హేర్ స్టైల్స్ సడన్ గా
బీజేపీ సిట్టింగ్ ఎంపీ ఉదిత్ రాజ్ కాంగ్రెస్ లో చేరారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో నార్త్ వెస్ట్ ఢిల్లీ నుంచి ఆయన టికెట్ ఆశించారు.
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అహ్మదాబాద్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్కే అద్వానీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్లోని షాహపూర్ హిందీ స్కూల్ లో అద్వానీ ఓటేశారు. కాగా 2014 ఎన్నిక�
ఈవీఎంల పనితీరుపై సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఫైర్ అయ్యారు.దేశవ్యాప్తంగా ఈవీఎంలు మొరాయిస్తున్నాయని, ఏ బటన్ నొక్కినా బీజేపీకే ఓటు పడుతుందని అఖిలేష్ ట్వీట్ చేశారు. పోలింగ్ సిబ్బందికి ఈవీఎంలు ఎలా ఆపరేట్ చేయాలో కూడా తెలియడం లేదన
బాలీవుడ్ యాక్టర్ సన్నీడియోల్ ఇవాళ(ఏప్రిల్-23,2019) బీజేపీలో చేరారు.కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్,పియూష్ గోయల్ ల సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయిని తన తండ్రి సపోర్ట్ చేసిన విధంగానే ప్రధానమంత్రి నరేంద్రమోడీక