Home » BJP
ఇంటర్ మంటలు చల్లారటంలేదు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు జరిగిన క్రమంలో రాష్ట్రంలో విపక్షాలు తమ ఆందోళనలకు ఉదృతం చేస్తున్నాయి. ఈ అంశాన్ని బీజేపీ ఉద్యమంగా మార్చేందుకు అడుగులు వేస్తోంది. మే 2వ తేదీన రాష్ట్ర బంద్ కు బీజేపీ పిలుపునిచ్చింది. దీనిక
బాలీవుడ్ యాక్షన్ హీరో, గురుదాస్ పూర్ బీజేపీ అభ్యర్థి సన్నీ డియోల్ సోమవారం(ఏప్రిల్-29,2019) నామినేషన్ దాఖలు చేశారు. సోదరుడు బాబీ డియోల్, పంజాబ్ బీజేపీ అధ్యక్షుడు శ్వైత్ మాలిక్, రాష్ట్ర పార్టీ ఎన్నికల ఇన్ఛార్జి కెప్టెన్ అభిమన్యు, అకా�
హైదరాబాద్ : ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా.. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు సోమవారం భగ్నం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దీక్ష చేపట్టిన లక్ష్మణ్ను �
తృణముల్ కాంగ్రెస్ పై ప్రధాని మోడీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం(ఏప్రిల్-29,2019) వెస్ట్ బెంగాల్ లోని శీరంపోర్ లో నిర్వహించిన ర్యాలీలో మోడీ మాట్లాడారు. తృణముల్ కాంగ్రెస్ గూండాలు బీజేపీకి ఓట్లు పడనీయకు
ప్రధానమంత్రి నరేంద్రమోడీపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మరోసారి ఫైర్ అయ్యారు.మండుతున్న ఎండలో 79ఏళ్ల వయస్సుని లెక్క చేయకుండా లోక్ సభ ఎన్నికల క్యాంపెయిన్ మొదలైనప్పటి నుంచి బ్రేక్ తీసుకోకుండా రోజుకి నాలుగు మీటింగ్స్ లో పాల్గొంటూ పార్టీ విజ�
మనోహర్ పారికర్ కుమారుడికి బీజేపీ షాక్ ఇచ్చింది.కర్ణాటకలో ఉప ఎన్నికలు జరుగుతున్న 2 అసెంబ్లీ స్థానాలకు,గోవాలో 1 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. రెండు రాష్ట్రాల్లోని మూడు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల జాబితాను ఆదివారం(ఏప�
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం(ఏప్రిల్-28,2019) అమేథీలో కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ పర్యటించారు.అమేథీ నుంచి బీజేపీ అభ్యర్థిగా స్మృతీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.అయితే ఆమె అమేథీ పర్యటన సమయంలో పురబ్ ద్వారా గ్రామంలో అగ్నిప్రమాదం జరిగి�
26/11 ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మహారాష్ట్ర మాజీ యాంటీ టెర్రరిజమ్ స్క్వాడ్ చీఫ్ హేమంత్ కర్కరేపై భోపాల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి సాధ్వి ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.తన శాపం వల్లే కర్కరే చనిపోయాడంటూ సాధ్వి చేసిన వ్యాఖ్యలపై �
జార్ఖండ్: బీజేపీ ప్రభుత్వం తిరిగి కేంద్రంలో అధికారంలోకి రాగానే కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 ని రద్దు చేస్తామని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెప్పారు. జార్ఖండ్ లోని పలమావ్ జిల్లాలో శనివారం జరిగిన ఎన్నికల
బీజేపీలో స్టార్ పవర్ పెరిగిపోతోంది. ఈ పార్టీలో చేరడానికి సినీ నటులు క్యూ కడుతున్నారు. సినీ నటులే కాదు..ఇతర రంగాలకు చెందిన వారు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. ఇటీవలే సన్నీ డియోల్, హన్స్ రాజ్ హాన్స్, క్రికేటర్ గౌతం గంభీర్లు కాషాయ కండువా కప్ప�