BJP

    ఏ బటన్ నొక్కినా బీజేపీకే : క్యూలో వెళ్లి ఓటు వేసిన కేరళ సీఎం

    April 23, 2019 / 04:33 AM IST

    కేరళ సీఎం పిన్నరయి విజయన్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కన్నూర్ జిల్లాలోని పిన్నరయిలోని ఆర్ సీ అమల బేసిక్ యూపీ స్కూల్ లోని పోలింగ్ బూత్ దగ్గర క్యూలో నిలబడి వెళ్లి విజయన్ ఓటు వేశారు.సార్వత్రిక ఎన్నికల మూడో ఫేజ్ లో భాగంగామంగళవారం(ఏప్రిల్-

    దేశవ్యాప్తంగా మూడో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్

    April 23, 2019 / 01:17 AM IST

    దేశవ్యాప్తంగా మూడో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. గుజరాత్, కేరళ సహా 14 రాష్ట్రాల్లోని 116 లోక్‌సభ స్థానాలకు మంగళవారం (ఏప్రిల్ 23,2019) ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6గంటలకు ముగుస్తుంది. మావోయిస్టు ప�

    ఉగ్రవాదం పెరగడానికి బీజేపీయే కారణం : తలసాని

    April 22, 2019 / 03:59 PM IST

    తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. భారతదేశంలో బీజేపీ పార్టీనే అసలు ఉగ్రవాదానికి కారణమన్నారు. ఉగ్రవాదం పెరగడానికి ఆ పార్టీయే కారణమని విమర్శించారు. బీజేపీ నేతలకు ప్రభుత్వాన్ని నడపడానికి చేతకాదన

    సుప్రీంకోర్టుకి క్షమాపణ చెప్పిన రాహుల్

    April 22, 2019 / 08:40 AM IST

    కాంగ్రెస్ చీఫ్ రాహల్ గాంధీ సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పారు. రాఫెల్ కుంభకోణం అంశంపై ప్రధాని నరేంద్రమోడీని చోర్ అని అన్నందుకు క్షమాపణ చెప్పారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విష‌యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో రాహుల్ గాంధీ ప్రధా�

    బీజేపీ రోడ్ షోలో సాప్నా చౌదరి

    April 22, 2019 / 08:05 AM IST

    లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఢిల్లీలో సోమవారం(ఏప్రిల్-22,2019) నార్త్ ఈస్ట్ ఢిల్లీ బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారీ రోడ్ షో నిర్వహించారు.ఈ రోడ్ లో కేంద్రమంత్రి విజయ్ గోయల్ తో పాటుగా హర్యానాకు చెందిన పాపులర్ డ్యాన్సర్,యాక్టర్ సాప్నా చూదరి కూడా పా�

    ఎస్పీ కార్యకర్తలపై మాయా ఫైర్

    April 21, 2019 / 02:52 PM IST

    బీఎస్పీ కార్యకర్తలను చూసి ఎస్పీ కార్యకర్తలు క్రమశిక్షణ నేర్చుకోవాల్సిన అవసరముందని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం(ఏప్రిల్-21,2019) ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ లో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తో కలిసి ఎ�

    ఏడు లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

    April 21, 2019 / 02:31 PM IST

    ఢిల్లీ,ఉత్తరప్రదేశ్,పంజాబ్,మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని ఏడు లోక్ సభ స్థానాలకు లోక్ సభ అభ్యర్థుల జాబితాను బీజేపీ ఆదివారం(ఏప్రిల్-21,2019)రిలీజ్ చేసింది.ఢిల్లీలోని చాందినీ చౌక్ నియోజకవర్గానికి హర్షవర్థన్,నార్త్ ఈస్ట్ ఢిల్లీ నియోజకవర్గానికి మనోజ్

    బీజేపీకి 150 సీట్లు కూడా రావు : చంద్రబాబు జోస్యం

    April 21, 2019 / 02:29 PM IST

    ఈ ఎన్నికల్లో బీజేపీకి 150 సీట్లు కూడా రావని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జోస్యం చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రధాని మోడీకి వ్యతిరేక గాలి వీస్తోందన్నారు. దక్షిణ భారత దేశంలో బీజేపీ అడ్రస్ లేదన్నారు. కర్ణాటకలోని కొప్పల్‌ జిల్లా శ్రీరామ్‌నగర్‌లో కాంగ్

    అన్న ఆదేశిస్తే వారణాశి నుంచి పోటీ చేస్తా

    April 21, 2019 / 01:25 PM IST

    ఉత్తరప్రదేశ్ లోని వారణాశి లోక్ సభ స్థానుంచి పోటీ చేసేందుకు తాను రెడీగా ఉన్నానని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ అన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పోటీగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి నుంచి కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక�

    2004 రిపీట్…రాహుల్ ప్రధాని అవుతారు

    April 21, 2019 / 11:02 AM IST

    జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు అధిక స్థానాలు వస్తే రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు,రాజ్యసభ ఎంపీ ఆనంద్ శర్మ తెలిపారు.ఆదివారం(ఏప్రిల్-21,2019)గోవా రాజధాని పనాజీలో మీడియా సమావేశంలో శర్మ మాట్లాడుతూ…2004లో షైన్ ఇం

10TV Telugu News