BJP

    పొరపాటున బీజేపీకి ఓటేసినందుకు వేలు నరుక్కున్నాడు

    April 19, 2019 / 01:23 AM IST

    రెండవ దశ సార్వత్రిక ఎన్నికలు దేశవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిశాయి. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహాయిస్తే ప్రతీ చోట కూడా ఓటర్లు లైన్లలో నుంచుని ఓపికగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదిలా ఉంటే దేశప్రధానిని డిసైడ్ చేసే రాష్ట్రంగా చెప్�

    పీఎం ఆఫ్ ఇండియా అబద్దాలాడేవాళ్లకు రాజు

    April 18, 2019 / 04:05 PM IST

    ప్రధానమంత్రి నరేంద్రమోడీ…అబద్దాలాడేవాళ్లకు రాజు అని AIMIM చీఫ్,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం(ఏప్రిల్-18,2019) మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో నిర్వహించిన బహిరంగ సభలో అసదుద్దీన్ మాట్లాడుతూ

    ఆర్మీని “మోడీ సేన” అంటావా! : కేంద్రమంత్రికి ఈసీ వార్నింగ్

    April 18, 2019 / 01:29 PM IST

    ఇండియన్ ఆర్మీని ‘మోడీజీ సేన’ గా అభివర్ణించిన బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీకి ఎలక్షన్ కమిషన్ హెచ్చరికలు జారీ చేసింది.

    కాంగ్రెస్ కు షాక్ : చౌకీదార్ చోర్ హై ప్రకటనపై ఈసీ బ్యాన్

    April 18, 2019 / 10:34 AM IST

    మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి ఈసీ షాక్ ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఉద్దేశిస్తూ  కాంగ్రెస్ పార్టీ చేస్తున్న చౌకీదార్ చోర్ హై అడ్వర్టయిజ్ మెంట్ క్యాంపెయిన్ ను ఎలక్షన్ కమిషన్ బ్యాన్ చేసింది. వెంటనే చౌకీదార్ చోర్ హై ప్రకటన  క్�

    TMC, BJP కార్యకర్తల ఘర్షణ: ముక్కలైన EVM

    April 18, 2019 / 09:29 AM IST

    పశ్చిమ బెంగాల్‌ లోక్ సభ ఎన్నికల్లో కొన్ని ప్రాంతాలలో ఉద్రిక్తత వాతావరణం మధ్య పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో చోప్రా నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ, తృణముల్ కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌నతో ఓ పోలింగ్ బూత్‌లోని ఈవీఎం ధ్

    భోపాల్ విజేత ఎవరు..దిగ్విజయ్ వర్సెస్ సాధ్వి

    April 17, 2019 / 04:12 PM IST

     మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా సాధ్వి ప్రగ్యా సింగ్‌ ఠాకూర్‌ పేరు ఖారారైంది.బుధవారం(ఏప్రిల్-17,2019)ఉదయం బీజేపీ సీనియర్ నేతలను కలిసి ఆమె ఆ పార్టీలో చేరారు.అయితే ఈ రోజు మధ్యాహ్నామే మధ్యప్రదేశ్ లోని నాలుగు ల�

    చంద్రబాబు ప్రశ్న : ప్రధాని మోడీ హెలికాప్టర్‌ను తనిఖీ చేశారా

    April 17, 2019 / 02:52 PM IST

    అమరావతి : ఏసీ సీఎం చంద్రబాబు మరోసారి ప్రధాని మోడీ, ఈసీపై మండిపడ్డారు. మోడీ చెప్పినట్టే ఈసీ పని చేస్తోందని ఆరోపించారు. మోడీకి వ్యతిరేకంగా మాట్లాడిన పార్టీలపై

    మమత బయోపిక్ పై ఈసీకి బీజేపీ లేఖ

    April 17, 2019 / 01:58 PM IST

    వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బయోపిక్ విడుదలపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం, వెస్ట్ బెంగాల్ సీఈవోకి లేఖ రాసింది.బెంగాల్ ఆడ టైగర్ క్యాప్షన్ తో భాగిని పేరుతో తెరకెక్కిన మమతా బెనర్జీ బయోపిక్ మే-3,2019న విడుదల క

    కాంగ్రెస్ నా కులాన్ని అవమానించింది

    April 17, 2019 / 10:40 AM IST

    వెనుక‌బ‌డిన సామాజిక వ‌ర్గానికి చెందిన మోడీ వ‌ర్గీయులను కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ  అవ‌మానిస్తున్నార‌ని  ప్ర‌ధాని మోడీ ఆరోపించారు.మహారాష్ట్రలోని అక్లుజ్ లో బుధవారం(ఏప్రిల్-17,2019)  ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న మోడీ మాట్లాడుతూ…

    బీజేపీలో చేరిన సాద్వి ప్రజ్ఞ

    April 17, 2019 / 08:54 AM IST

    మాలెగావ్ పేలుడు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సాద్వి ప్రజ్ఞ ఠాకూర్ బీజేపీలో జాయిన్ అయ్యారు. బుధవారం (ఏప్రిల్-17, 2019) ఆమె ఆ పార్టీలో చేరారు. భోపాల్ నుంచి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసే అవకాశం ఉంది. అదే స్థానం నుంచి కాంగ్రెస్ తరపున దిగ్విజయ్ సింగ్ బరి�

10TV Telugu News