Home » BJP
షిండే వర్గం మీద ఉద్ధవ్ థాకరే వేసిన అనర్హత పిటిషన్ ఇంకా పెండింగులోనే ఉంది. దానిపై శాసనసభ స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇది ఆ వర్గాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంలో అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గం చేరడం పట్ల షిండే వ�
కూటమికి ‘ఇండియా’ పేరు పెట్టడాన్ని ఆయన వ్యతిరేకించగా, ఆయన మిత్రపక్షమైన ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ మాత్రం మరో మార్గంలో వెళ్తున్నారని ఎద్దేవా చేశారు.
రాజాసింగ్ పై పెట్టిన సస్పెన్షన్ బీజేపీ కేంద్ర అధిష్టానం పరిధిలో ఉందని తెలిపారు. ఆయన సేవలు కూడా పార్టీకి అవసరం కాబట్టి ఆ దిశగా అధిష్టానం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
అక్కడ ఉండటం తనకు అసౌకర్యం, అసాధ్యమని విజయశాంతి అన్నారు.
కొద్ది రోజుల నుంచే బీజేపీతో జేడీఎస్ పొత్తు పెట్టుకుంటుందనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే వాటిపై అటు జేడీఎస్ నుంచి కానీ ఇటు బీజేపీ నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. కానీ ఎట్టకేలకు శుక్రవారం దీనిపై కుమారస్వామి ఓ క్లారిటీ ఇచ్చేశారు.
తెలంగాణలో బీఆర్ఎస్ పాలన ఇంకా నాలుగు నెలలే ఉంటుందని, కనీసం ఈ సమయంలోనైనా హామీలను నెరవేర్చాలని అన్నారు.
ఆయన చేసిన నర్మగర్భ వ్యాఖ్యలు ఆ పార్టీ నేతల్లో చర్చనీయాంశమయ్యాయి.
మునుగోడులో బీజేపీని ఓడించడానికి సీఎం కేసీఆర్ 100 మంది కౌరవులను పంపించారని రాజగోపాల్ రెడ్డి అన్నారు.
తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు.
తెలంగాణ నుంచి బీజేపీకి గత లోక్సభ ఎన్నికల్లో నాలుగు పార్లమెంట్ సీట్లు దక్కాయని ఈటల అన్నారు.