Home » BJP
పార్లమెంటు సమావేశాలకు వచ్చిన ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాపై కాకి దాడి చేసింది. ఇక ఈ ఘటనపై బీజేపీ ఎగతాళి చేస్తూ ట్వీట్లు చేసింది. మరోవైపు మణిపూర్ ఘటనపై ప్రధాని మోడీ ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
సభలో అవిశ్వాస తీర్మానం పెట్టాలనే నిబంధన రాజ్యాంగంలో ఉంది. 198వ నిబంధన ప్రకారం ఈ తీర్మానం లోక్సభలో ప్రవేశపెట్టాలి. ఈ అవిశ్వాస తీర్మానాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు దాదాపు 50 మంది ఎంపీల మద్దతు అవసరం.
అవిశ్వాస తీర్మానంపై తెలుగు రాష్ట్రాలు భిన్న వైఖరి
నాగాలాండ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇవ్వాలంటూ నాగాలాండ్ ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్కు సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశాలిచ్చింది. అయితే ఆ ఆదేశాలను పాటించడం లేదంటూ కొద్ది రోజుల క్రితం కోర్టు ధిక్కారణ పిటిష
గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ప్రొబేషన్ పీరియడ్ మూడేళ్లు పెట్టిన కేసీఆర్ మరో ఏడాదికి పెంచి నాలుగేళ్లు చేయడం దుర్మార్గం. Eatala Rajender
అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రత్యేకంగా 22 కమిటీలు వేశారు. ప్రతి రోజూ బీజేపీ కార్యాలయంలో ఒక జాతీయ కార్యవర్గ సభ్యుడి ప్రెస్ మీట్ నిర్వహించాలని నిర్ణయించారు.
బీజేపీ, జేడీఎస్ రెండూ ప్రతిపక్ష పార్టీలు కావడంతో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామని అసెంబ్లీ లోపలా, బయటా నేను ఇప్పటికే చెప్పాను. ఈరోజు ఉదయం కూడా మా పార్టీ ఎమ్మెల్యేలు రాబోయే రోజుల్లో ఎలా ఉండాలనే దానిపై చర్చించ
తాను చేసిన తప్పేంటో చెప్పాలని కన్నీరు పెట్టుకున్నారు.
భారతీయ రాజకీయాల్లో చాణక్య వంటి అమిత్ షాతో సమావేశం కావడం ఉత్సాహాన్నిస్తుందని బండి సంజయ్ చెప్పారు.
మణిపూర్ కు విపక్షాలు వెళ్లి, అక్కడి పరిస్థితులపై నిజాలు తెలుసుకోవాల్సి ఉందని పలువురు నేతలు చేసిన వ్యాఖ్యలను అనురాగ్ ఠాకూర్ గుర్తు చేశారు.