Home » BJYM
మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని జగన్ నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో ..
బలం లేని జనసేనతో పొత్తు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. జనసేనకు కేటాయించిన సీట్లు తమకు ఇస్తే రాబోయే రోజుల్లో పార్టీకి నాయకత్వం పెరుగుతుందని చెబుతున్నారు.
రెండు రోజులపాటు పర్యటించనున్న తేజస్వి సూర్య
బీజేవైఎం బాధితుల పక్షాన నిలిచింది. రాక్ లైన్ రెవెన్యూ కార్యాలయం అద్దాలు, గోడలను బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు ధ్వంసం చేశారు.
ఇటీవల టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో ఆందోళన చేసిన బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వీరికి కోర్టు రిమాండ్ విధించింది. ప్రస్తుతం జైలులో ఉన్న కార్యకర్తల్ని పరామర్శించిన అనంతరం బండి సంజయ్ మీడియాతో