Home » black market
టీటీడీ క్యాలెండర్లు, డైరీలను ఆన్లైన్ లో అధిక ధరలకు విక్రయిస్తోంది. మోహన్ పబ్లికేషన్స్ సంస్థ టీటీడీ డైరీలు, క్యాలండర్లను అనధికారికంగా ఆన్ లైన్ లో విక్రయిస్తోంది.
కరోనా కష్టకాలంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా రోగుల చికిత్సలో ఉపయోగించే రెమిడెసివిర్ ఇంజెక్షన్లు, ఆక్సిజన్ సిలిండర్లు దాచే వ్యక్తులపై ఉక్కుపాదం మోపనుంది. అలాంటి వ్యక్తులపై గూండా యాక్ట్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించి�
కరోనా సంక్షోభాన్ని సైతం సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లోని కొందరు కేటుగాళ్లు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వారిని బతికించే మందుల పేరుతో దందా సాగిస్తున్నారు. ఏపీ, తెలంగాణలో అత్యవసర ఔషధాలను బ్లాక్ మార్క�
ఏపీలో మెడికల్ మాఫియా రెచ్చిపోతోంది. 10టీవీ ఇన్వెస్టిగేషన్లో బయటపడ్డ నిజాలు.. ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారాయి.
తెలంగాణలో బ్లాక్ మార్కెట్ దందాపై పోలీసులు నిఘా పెట్టారు. నిన్న ఉన్నతస్థాయి సమావేశంలో పోలీసులకు హోంమంత్రి దిశానిర్దేశం చేశారు.
స్వచ్చంద సంస్ధ పేరుతో ఆక్సిజన్ సిలిండర్లును బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్ను ముగ్గురు వ్యక్తులను మల్కాజ్ గిరి పోలీసులు అరెస్ట్ చేశారు.
రెమిడెసివిర్.. ప్రస్తుతం కరోనా క్రైసిస్లో మార్కెట్లో అత్యంత డిమాండ్ ఉన్న ఇంజెక్షన్ ఇది.. కొందరు కేటుగాళ్లు కృత్రిమ కొరత సృష్టిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
Identify Fake Remdesivir : కరోనా రోగులకు అందించే వైద్య చికిత్సలో అత్యంత కీలకంగా మారిన డ్రగ్ రెమ్డెసివిర్ ఇంజక్షన్. ఇదో యాంటీ వైరల్ డ్రగ్. ప్రస్తుతం కరోనా కేసులు భారీగా పెరగడంతో.. మార్కెట్లో ఈ ఇంజక్షన్ కు విపరీతమైన డిమాండ్ ఉంది. దీంతో దీన్ని క్యాష్ చేసుకు
ఆక్సిజన్ లేకుండా ఇబ్బంది పడుతున్న వారికి తోచిన విధంగా సహాయం చేస్తున్నారు. యూపీకి చెందిన ఓ వ్యాపరవేత్త కేవలం 01కే ఆక్సిజన్ ను రీఫిల్ చేస్తున్నాడు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పరిస్థితి ఏ విధంగా తెలిసిందే.
హైదరాబాద్లో రెమిడెసివిర్ బ్లాక్ దందా కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఫార్మా కంపెనీల సిబ్బందే.. ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్కు తరలిస్తుండటంతో.. జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు.