blocked the tent

    రాజధాని రగడ 22వ రోజు : టెంట్ వేస్తే..అడ్డుకున్న కాప్స్

    January 8, 2020 / 10:17 AM IST

    అమరావతిలో రైతుల ఆందోళన రోజు రోజుకీ ఉధృతమవుతోంది. రాజధాని కోసం రైతులు చేపట్టిన ఉద్యమం 22వ రోజూ కొనసాగుతోంది. 2020, జనవరి 08వ తేదీ బుధవారం మందడంలో రైతులు రోడ్డుపై టెంట్‌ వేసేందుకు పోలీసులు అనుమతివ్వలేదు. దీంతో రోడ్డుపై ఎండలోనే కూర్చొని రైతులు నిరస�

10TV Telugu News