Home » BLOOMBERG
ఈ ఏడాది జనవరి నెలలో, అమెరికాకు చెందిన ఒక షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్ విడుదల చేసిన నివేదిక అనంతరం అదానీ గ్రూప్ షేర్లలో భారీ పతనమయ్యాయి. దీని కారణంగా అదానీ గ్రూప్ భారీ నష్టాలను చవిచూసింది. హిండెన్బర్గ్ నివేదికలో అదానీ గ్రూప్ షేర్ల ధ
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. టెస్లా అధినేత ఎలన్ మస్క్ సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఈ స్థానంలో ఉన్న అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీని వెనక్కునెట్టి, ముఖేష్ అంబానీ ఆసియాలో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు.
ప్రపంచాన్ని గత రెండేళ్లకుపైగా కరోనావైరస్ మహమ్మారి పట్టిపీడుస్తోంది. కరోనా తగ్గినట్టే తగ్గి మరో కొత్త వేరియంట్లు, స్ట్రెయిన్ల రూపంలో విరుచుకుపడుతున్నాయి.
ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ బ్రాండ్ ఐఫోన్ పేమెంట్ వ్యాలెట్ గా మారబోతోంది. డిజిటల్ ప్లాట్ ఫాంలైన పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే మాదిరిగా ఐఫోన్ ద్వారా కూడా పేమెంట్స్ చేసుకోవచ్చు.
100 బిలియన్ డాలర్ల కుబేరుల జాబితాలో ఫేస్ బుక్ అధినేత చేరారు. షార్ట్ వీడియో ప్లాట్ ఫామ్ రీల్స్ (Reels)ను యూఎస్ మార్కెట్లో ప్రవేశపెట్టడంతో గురువారం సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ షేరు జోరందుకుంది. 6.5 శాతానికి ఎగిరి..265 డాలర్ల ఎగువన ముగిసింది. ఫేస్ బుక్ �
అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇవాళ(సెప్టెంబర్-25,2019) న్యూయార్క్ లో పర్యటించారు. ఈ సందర్భంగా న్యూయార్క్ మాజీ మేయర్ మిచెల్ బ్లూమ్ బర్గ్ తో సమావేశమయ్యారు. మిచెల్ తో భేటీ అనంతరం బ్లూమ్ బర్గ్ గ్లోబల్ బిజినెస్ ఫోరంలో పాల్గొని �