Home » BMW GROUP INDIA
జర్మన్ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ బీఎండబ్ల్యూ మొట్టమొదటి సారి పూర్తి ఎలక్ట్రిక్ కారును భారత మార్కెట్ లో సెప్టెంబర్ 28వ తేదీన విడుదల చేయనుంది. బీఎండబ్ల్యూ ఐ ఎక్స్ 1 పేరిట పూర్తి ఎలక్ట్రిక్ ఎస్యూవీని భారతదేశంలో రెండు రోజుల్లో విడుదల చేయనున్నట్ల�
జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం BMW భారత సీఈవో రుద్రతేజ్ సింగ్(45) మరణించారు. అకస్మాత్తుగా గుండెనొప్పి రావడంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన సోమవారం(ఏప్రిల్-20,2020) ఉదయం కన్నుమూశారు. ఈ హఠాత్పరిణామంపై బీఎండబ్ల్యూ యాజమాన్యం తీవ్ర దిగ్భ్�