-
Home » Board Exams
Board Exams
పరీక్షల వేళ.. ఈ ఆహారం తింటే.. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.. ఎగ్జామ్స్ లో విజయం మీదే..!
March 9, 2026 / 12:38 PM ISTExams Memory Boosting Foods : పరీక్షల వేళ విద్యార్థులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. ఏం తింటే ఏకాగ్రత పెరుగుతుంది అంటే..
ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం.. విద్యార్థులు ఇవి గుర్తుంచుకోవాల్సిందే..
February 24, 2026 / 07:22 PM ISTఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులు సెంటర్ లోపలికి వెళ్లే ముందు ఎలాంటి సంతకం చేయాల్సిన అవసరం లేదని ఇంటర్ బోర్డు తెలిపింది.
SSC Exams: పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల.. మార్చి 14 నుంచి.. ఏ రోజు ఏ పరీక్ష?
December 9, 2025 / 06:32 PM ISTపరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటాయి.
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలు.. పూర్తి వివరాలు ఇదిగో..
February 26, 2025 / 12:37 PM ISTమేలో ఎగ్జామ్స్ పూర్తయిన అనంతరం మార్కుల ఫైనల్ లిస్టును ఇస్తారు.
విద్యార్థులు ఏడాదికి 2 సార్లు బోర్డు పరీక్షలు రాయడం తప్పనిసరి కాదు: కేంద్ర మంత్రి ధర్మేంద్ర
October 8, 2023 / 04:51 PM ISTఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షల నిర్వహణపై విద్యార్థుల నుంచి సానుకూల అభిప్రాయాలు వచ్చాయని తెలిపారు.
Board exams: ఏడాదికి రెండుసార్లు బోర్డ్ పరీక్షలు.. అంతేకాదు పాఠ్యాంశాలు అన్నీ..
August 23, 2023 / 04:26 PM ISTఇప్పటివరకు నెలల తరబడి కోచింగ్ తీసుకోవడం, పాఠ్యాంశాలను గుర్తుపెట్టుకోవడం, వాటిని కంఠస్థం చేయడం వంటి అంశాలపైనే విద్యార్థులు ఆధారపడేలా విద్యా విధానం ఉంది.
Haryana Board exams : పరీక్షలకు చదువుకోవటానికి విద్యార్ధుల్ని తెల్లవారుజామున లేపాలని ఆలయాలు, మసీదులను కోరిన హర్యానా ప్రభుత్వం
December 26, 2022 / 11:38 AM ISTత్వరలో బోర్డు ఎగ్జామ్స్ ఉన్నాయి..విద్యార్ధులు పొద్దు పొద్దున్నే లేచి చదువుకోవాలంటే దేవాలయాలను,మసీదులు లౌడ్ స్పీకర్ల ద్వారా నిద్రలేపాలి అంటూ హర్యానా ప్రభుత్వం కోరింది.
Tenth Exams : సీబీఎస్ఈ తరహాలో.. టెన్త్ విద్యార్థులకు రెండుసార్లు బోర్డు పరీక్షలు
July 23, 2021 / 11:26 AM ISTసీబీఎస్ఈ తరహాలో తెలంగాణలోనూ టెన్త్ విద్యార్థులకు రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించే దిశగా కసరత్తు జరుగుతోంది. రిజల్ట్స్ విధానంలో మార్పులు చేయాలని, నామమాత్రంగా పరీక్షలు జరిపి ఇష్టారాజ్యంగా మార్కులు/గ్రేడ్లు ఇవ్వొద్దని
Chhattisgarh Class 12 Board Exams : ఇంటి నుంచే ఇంటర్మీడియట్ పరీక్షలు రాసుకోవచ్చు..వినూత్న ఆలోచనకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం శ్రీకారం
May 23, 2021 / 07:51 PM ISTకరోనా నేపథ్యంలో ఈ ఏడాది విద్యాసంవత్సరం అంతా గందరగోళంగా కొనసాగుతోంది. కొన్ని రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేయడమో లేక వాయిదా వేయడమో చేస్తున్నాయి.
CM Jagan : విద్యార్థుల భవిష్యత్తుకే నష్టం, కేవలం పాస్ అని ఉంటే మంచి సంస్థల్లో సీట్లు వస్తాయా?
April 28, 2021 / 12:47 PM ISTఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా/రద్దు వేయాలన్న డిమాండ్లపై సీఎం జగన్ స్పందించారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలకు ప్రశ్నలు సంధించారు. పరీక్షలు నిర్వహించకుంటే విద్యార్థుల భవిష్యత్కే నష్టం అని సీఎం జగన్ చెప్పారు.…