-
Home » Board Exams
Board Exams
SSC Exams: పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల.. మార్చి 14 నుంచి.. ఏ రోజు ఏ పరీక్ష?
పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటాయి.
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలు.. పూర్తి వివరాలు ఇదిగో..
మేలో ఎగ్జామ్స్ పూర్తయిన అనంతరం మార్కుల ఫైనల్ లిస్టును ఇస్తారు.
విద్యార్థులు ఏడాదికి 2 సార్లు బోర్డు పరీక్షలు రాయడం తప్పనిసరి కాదు: కేంద్ర మంత్రి ధర్మేంద్ర
ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షల నిర్వహణపై విద్యార్థుల నుంచి సానుకూల అభిప్రాయాలు వచ్చాయని తెలిపారు.
Board exams: ఏడాదికి రెండుసార్లు బోర్డ్ పరీక్షలు.. అంతేకాదు పాఠ్యాంశాలు అన్నీ..
ఇప్పటివరకు నెలల తరబడి కోచింగ్ తీసుకోవడం, పాఠ్యాంశాలను గుర్తుపెట్టుకోవడం, వాటిని కంఠస్థం చేయడం వంటి అంశాలపైనే విద్యార్థులు ఆధారపడేలా విద్యా విధానం ఉంది.
Haryana Board exams : పరీక్షలకు చదువుకోవటానికి విద్యార్ధుల్ని తెల్లవారుజామున లేపాలని ఆలయాలు, మసీదులను కోరిన హర్యానా ప్రభుత్వం
త్వరలో బోర్డు ఎగ్జామ్స్ ఉన్నాయి..విద్యార్ధులు పొద్దు పొద్దున్నే లేచి చదువుకోవాలంటే దేవాలయాలను,మసీదులు లౌడ్ స్పీకర్ల ద్వారా నిద్రలేపాలి అంటూ హర్యానా ప్రభుత్వం కోరింది.
Tenth Exams : సీబీఎస్ఈ తరహాలో.. టెన్త్ విద్యార్థులకు రెండుసార్లు బోర్డు పరీక్షలు
సీబీఎస్ఈ తరహాలో తెలంగాణలోనూ టెన్త్ విద్యార్థులకు రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించే దిశగా కసరత్తు జరుగుతోంది. రిజల్ట్స్ విధానంలో మార్పులు చేయాలని, నామమాత్రంగా పరీక్షలు జరిపి ఇష్టారాజ్యంగా మార్కులు/గ్రేడ్లు ఇవ్వొద్దని
Chhattisgarh Class 12 Board Exams : ఇంటి నుంచే ఇంటర్మీడియట్ పరీక్షలు రాసుకోవచ్చు..వినూత్న ఆలోచనకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం శ్రీకారం
కరోనా నేపథ్యంలో ఈ ఏడాది విద్యాసంవత్సరం అంతా గందరగోళంగా కొనసాగుతోంది. కొన్ని రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేయడమో లేక వాయిదా వేయడమో చేస్తున్నాయి.
CM Jagan : విద్యార్థుల భవిష్యత్తుకే నష్టం, కేవలం పాస్ అని ఉంటే మంచి సంస్థల్లో సీట్లు వస్తాయా?
ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా/రద్దు వేయాలన్న డిమాండ్లపై సీఎం జగన్ స్పందించారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలకు ప్రశ్నలు సంధించారు. పరీక్షలు నిర్వహించకుంటే విద్యార్థుల భవిష్యత్కే నష్టం అని సీఎం జగన్ చెప్పారు. విద్యార్థుల 50ఏ�
Inter practical exams : తెలంగాణ ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ వాయిదా
తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 7న జరగాల్సిన ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBI) శనివారం ప్రకటించింది.
విషాదం….జ్వరంతో పరీక్ష కెళ్ళాడు, పరీక్ష రాస్తూ మృత్యు ఒడిలోకి జారిన విద్యార్ధి
Tragedy in Bihar, 10th class student dies in board exam center due to high fever : బీహార్ రాష్ట్రంలో ప్రస్తుతం 10వ తరగతి బోర్డు పరీక్షలు జరుగుతున్నాయి. ఫిబ్రరి 17 నుంచి 24వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తారు. కరోనా కాలంలో విద్యార్ధులు అన్ లైన్ లో క్లాసులకు అటెండయ్యారు. పరీక్షలు సజావుగా జరుగుతున్�