Home » Board of Control for Cricket in India
ఆసియా కప్లో ఆడేందుకు జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉంటాడా? అన్నదానిపై చర్చ జరుగుతోంది. మరోవైపు, సిరాజ్ ఇంగ్లాండ్తో జరిగిన 5 టెస్టులు ఆడాడు. అతని విషయంలో వర్క్లోడ్ మేనేజ్మెంట్కి అవకాశం ఉంది.
వన్డే ప్రపంచ కప్-2023లో ఎప్పటికీ మర్చిపోలేని తీపి జ్ఞాపకాలను సృష్టించుకుందామని జై షా అన్నారు.
ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) విజయవంతంగా కొనసాగుతోంది. మంగళవారం నిర్వహించిన ఐపీఎల్ మీడియా హక్కుల వేలంలో ఎవరూ ఊహించని రీతిలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదాయాన్ని రాబట్టింది. 2023 నుంచి 2027 సంవత్సరాలకు గాను మీడియా హక్కులను రూ. 48,390.32 కోట�
భారత క్రికెట్ బోర్డు టీమ్ ఇండియా సెంట్రల్ కాంట్రాక్టును జారీ చేసింది. కొత్త కాంట్రాక్ట్ జాబితాలో చాలా మంది వెటరన్ ఆటగాళ్లు నష్టపోయారు.
భారత వన్డే(ODI) జట్టుకు కొత్త కెప్టెన్గా రోహిత్ శర్మను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI) నియమించింది.
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. సౌథాంప్టన్ వేదికగా జరగనున్న మ్యాచ్లో బరిలోకి దిగే 11 మంది సభ్యుల టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. విరాట్ కోహ్లీ కెప్టెన్ కాగా.. అజింక్యా రహానె వైస్ కె�
IPL 2021 : ఐపీఎల్ వచ్చే సీజన్ లో 8 జట్లు కాకుండా..9 జట్లను ఆడిస్తే ఎలా ఉంటుందనే ప్రతిపాదనను తెరపైకి వచ్చింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), ఐపీఎల్ పాలకమండలి వచ్చే సీజన్ పై అప్పుడే కసరత్తును మొదలు పెట్టాయి. ఎందుకంటే..మార్చి, ఏప్రిల్, మే నెలల్లో
కాఫీ విత్ కరణ్ టాక్ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో ఇరుక్కున టీమిండియా ఆటగాళ్లు హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్లపై బీసీసీఐ అంబుడ్స్మన్ జస్టిస్ డికె జైన్ సారథ్యంలోని కమిటీ విలక్షణ తీర్పును వెలువరించింది. క్రికెటర్లు ఇద్దరూ