Home » boat tragedies
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం మంటూరు, కచ్చులూరు మధ్య గోదావరి నదిలో రాయల్ వశిష్ట బోటు ప్రమాదం జరిగి వారం రోజులు అవుతున్నా కూడా ఇంకా బోటు ఆచూకీ మాత్రం తెలియలేదు. బోటు ఎక్కడో 375 అడుగుల లోతులో ఉన్నట్లు ఇప్పటికే ప్రభుత్వం చెబుతుంది. బోటులో