Home » Bollywood celebrities
బాలీవుడ్ స్టార్స్కు వార్నింగ్
గణేశ్ నిమజ్జనంలో ప్రజలతో పోటీగా పోలీసులు స్టెప్పులతో అదరగొట్టేశారు.
బాలీవుడ్లో దీపావళి పార్టీలు ఆనవాయతీగా వస్తున్నాయి. ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు అందరూ ఒక్కచోట ఈ పార్టీలో కనిపిస్తుంటారు. తాజాగా దీపావళి పండుగ కంటే ముందే, దివాలీ పార్టీని ఇచ్చాడు ప్రముఖ డిజైనర్ మనీశ్ మల్హోత్రా. ఈ పార్టీకి పలువురు బీటౌన్ తార
రణ్ బీర్-అలియా వెడ్డింగ్ పెద్ద మిస్టరీలా మారింది. ప్రతీది బయటికి రాకుండా సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్న ఈ జంట.. ఇప్పుడు పెళ్లి డేట్ ను కూడా సస్పెన్స్ లో పెట్టేసింది.
రణ్ బీర్-అలియా సైలంట్ గా పని కానిచ్చేయాలనుకుంటున్నారు. కత్రినా-విక్కీ కౌశల్ జంటను ఆదర్శంగా తీసుకుని అసలేం జరగడం లేదన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. కానీ ఓ పక్క ఈ నెలలో ముహూర్తానికి..
దక్షణాదితో పోల్చితే ఉత్తరాదిన కరోనా విజృంభణ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మహారాష్ట్రలో వ్యాప్తి కొనసాగుతుంది. దీంతో బాలీవుడ్ ప్రముఖులు పలువురు కరోనా బారిన పడుతున్నారు. ఈ మధ్యనే కరీనా..
IT attacks on Bollywood celebrities : బాలీవుడ్లో ఐటీ దాడులు సంచలనం రేపుతున్నాయి. ముంబై, పుణెలోని సినీ ప్రముఖుల ఇళ్లపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. హీరోయిన్ తాప్సీ, డైరెక్టర్ అనురాగ్ కశ్యప్, ప్రొడ్యూసర్ మధు మంతెన, వికాస్ బహల్ సహా పలువురి ఇళ్లు, నివ
[lazy-load-videos-and-sticky-control id=”YnAkD9m5DMY”]
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తుంది. ఈ పేరు వినబడితే చాలు ప్రజలందరూ భయాందోళనలకు గురి అవుతున్నారు. ఈ వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. దాంతో సెలెబ్రిట్సీతో సహా అందరు ఇళ్లకే పరిమ