Home » bomb blasting
శ్రీలంకలో బాంబు పేలుళ్లకు పాల్పడిన తొమ్మిది మంది ఆత్మాహుతి దళ సభ్యుల్లో ఓ మహిళ కూడా ఉన్నట్లు ఆ దేశ రక్షణశాఖ సహాయమంత్రి రువాన్ విజయవర్దనే తెలిపారు.
శ్రీలంకలో ఏప్రిల్ 21న జరిగిన బాంబు పేలుళ్ల ప్రభావం ఆంధ్రప్రదేశ్లోనూ కనిపించింది. ఏపీలో పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో హై అలర్ట్ అయ్యారు పోలీసులు. సముద్రతీరం ఉన్న ఆంధ్రప్రదేశ్ అప్రమత్తంగా ఉండాలని కే�
శ్రీలంక బాంబు పేలుళ్ళతో దద్దరిల్లిపోయింది. దీంతో భారత భారతీయ కోస్ట్ గార్డ్ సముద్ర సరిహద్దు వెంట భద్రతను కట్టుదిట్టం చేసింది. శ్రీలంక, భారత్ సముద్ర సరిహద్దుల్లో హై అలర్ట్ ను ప్రకటించినట్టు కేంద్ర వర్గాలు వెల్లడించాయి. స్థానిక ఇస్లామ
శ్రీలంకలో జరిగిన భయంకరమైన వరుస బాంబు పేలుళ్ల ఘటనను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదులు అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఇటువంటి చర్యలకు పాల్పడటం దారుణమన్నారు.ఇటువంటి వ్యక్తులు వ్యక్తులకు నాగరిక సమాజంలో బ్రతిక�