Home » bonda uma
bonda uma allegations: టీడీపీ నేత బోండా ఉమ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. సెంటు స్థలం పేరుతో వైసీపీ రూ.4వేల కోట్ల అవినీతికి పాల్పడిందన్నారు. ఆ వాటాలు తేలకే ఆలస్యం చేస్తోందన్నారు. టిడ్కో ఇళ్లపై టీడీపీ పోరాటంతో వైసీపీ నిద్ర లేచిందని బోండా ఉమ అన్నారు. 18 నెల�
దేశ రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించిన పార్టీ అది. కొత్త తరం నేతలను రాజకీయాలకు పరిచయం చేసిన పార్టీగా పేరుంది. ఎందరో నేతలను ఆ పార్టీ తయారు చేసింది. కానీ, ఇప్పుడు ఆ పార్టీ తరఫున ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు నాయకులే కరువైపోతున్నారు.
విశాఖపట్నంలో రాజధాని నిర్మాణం విషయంలో నేవీ అభ్యంతరం చెప్పిందనీ..అందుకనే జగన్ ప్రభుత్వం సైలెంట్ అయిపోయిందనీ టీడీపీ నేత బోండా ఉమ ఆరోపించారు. విశాఖపట్నం మధురవాడ సమీపంలో మిలీనియం టవర్ నుంచి పరిపాలన కొనసాగించాలని వైఎస్ జగన్ ఇదివరకే నిర్ణయ�
చంద్రబాబు మాజీ పీఏ ఇళ్లపై ఐటీ దాడులు ఇంకా రాజకీయ వేడి రాజేస్తూనే ఉన్నాయి. రెండు వేల కోట్లు అక్రమ సొత్తు దొరికిందని వైసీపీ రాద్ధాంతం చేస్తుంటే… కేవలం 2 లక్షల 63 వేలు మాత్రమేనంటూ తాజాగా టీడీపీ తెగ స్పందిస్తోంది. నిజానికి ఐటీ అధికారులకు దొరికి�
ఏపీ రాజధాని ఏర్పాటులో సాంకేతిక అంశాలను పరిశీలించి ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు నియమించిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ( బీసీజీ) నివేదిక ఈరోజు ప్రభుత్వానికి చేరనుంది. ఈ సందర్బంగా టీడీపీ నేత బోండా ఉమ బోస్టన్ కమిటీపై తీవ్ర విమర్శల�
అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అంశం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై వైసీపీ వీడియో విడుదల చేసింది. రాజధాని ప్రకటనకు ముందే చంద్రబాబు, ఆయన అనుచరులు పెద్ద ఎత్తు
విద్యా వ్యవస్థపై అసెంబ్లీలో చర్చించాలని, చర్చించేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందా ? అని టీడీపీ నేత బోండా ఉమా సవాల్ విసిరారు. అధికారంలో లేనప్పుడు ఒకమాట..అధికారంలోకి వచ్చాక ఒక మాట మాట్లాడకూడదన్నారు. విద్యా వ్యవస్థపై గతంలో వైసీపీ ఎలా వ్యవహ
విజయవాడ: ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది బెజవాడ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. మాజీ ఎమ్మెల్యే, వంగవీటి రాధా…వైసీపీకి రాజీనామా చేయడంతో ఆ పార్టీకి భారీ షాక్ తగిలినట్లయింది. రాధాకృష్ణ కొంత మంది టీడీపీలో చేరతారంటుంటే…మరి కొందరు జనసేన తీర్థ