-
Home » bonda uma
bonda uma
చేతికి కట్టుతో ఒకరు.. కర్ర సాయంతో మరొకరు.. అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ.. నేతల మధ్య ఆసక్తికర సంభాషణ ..
AP Assembly : చేతికి కట్టుతో ఎమ్మెల్సీ శ్రీకాంత్, కాలుకు దెబ్బ తగిలి కర్ర సాయంతో ఎమ్మెల్యే పార్థసారథి గురువారం అసెంబ్లీ ఆవరణకు వచ్చారు. దీంతో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల మధ్య ఆసక్థికర సంభాషణ జరిగింది.
పవన్ కల్యాణ్ పెద్దన్న పాత్ర పోషించాలి.. టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా ఆసక్తికర వ్యాఖ్యలు..
త్వరలో అన్ని జిల్లాల్లో ఈ జేఏసీ కాపునాయకులతో సమావేశం అవుతుందని చెప్పారు.
సర్కార్కే చిక్కులు తెస్తారా.. అంటూ ఈ ఎమ్మెల్యేలకు చంద్రబాబు క్లాస్ తీసుకున్నారా?
సీనియర్లు కూడా ఇలా మంత్రులను లక్ష్యంగా చేసుకుని మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారట.
అసెంబ్లీలో బోండా ఉమ చేసిన వ్యాఖ్యల వెనుక మర్మమేంటి? పవన్ కల్యాణ్పై డైరెక్ట్ అటాక్..!
విజయవాడ పోలీసు కమిషనర్కు కూడా ఓ లెటర్ రాశారట బొండా ఉమా. హైకోర్టులో పిల్ కూడా వేశారట. దీంతో కాలుష్య నియంత్రణ మండలి..సదరు కంపెనీపై విచారణ చేయించి చర్యల తీసుకునేందుకు రెడీ అయిందట.
అవును.. అతడు నా మనిషే- సీఎం జగన్ దాడిపై బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు
నన్ను ఇరికించడం కోసం, నా ద్వారా లోకేశ్, చంద్రబాబును ఇబ్బంది పెట్టడం కోసం దుర్గారావుని ఈ కేసులో తీసుకెళ్లారు.
తప్పు చేసింది నువ్వే.. అందుకే భయపడుతున్నావ్
Vellampalli Srinivas : తప్పు చేసింది నువ్వే.. అందుకే భయపడుతున్నావ్
బోండా ఉమ దొంగ చాటుగా ఎందుకు నామినేషన్ వేశారో చెప్పాలి..? : వెల్లంపల్లి శ్రీనివాస్
బోండా ఉమా తన కొడుకు తప్ప నామినేషన్ కు ఎవరు వచ్చిన దిక్కులేదంటూ వెల్లంపల్లి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. నిన్నరాత్రి బోండా ఉమ నాటక ప్రభంజనం సృష్టించాడు. నిన్న రాత్రి ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి
సీఎం జగన్పై దాడి వెనుక కుట్ర ఉంది- సజ్జల సంచలన వ్యాఖ్యలు
వాళ్ళను ఇరికించాల్సిన అవసరం మాకేముంది? అని ఆయన ప్రశ్నించారు. బోండా ఉమానా? ఆయన కంటే పెద్ద వాళ్ళు ఉన్నారా? అన్నది విచారణలో తేలుతుంది.
పవన్ కల్యాణ్ అభ్యర్థుల ప్రకటనపై టీడీపీ హాట్ కామెంట్స్
పవన్ కు కొన్ని సీట్లు ప్రకటించాలని ఉంది. ప్రకటించారు. జనసేన పోటీ చేసే సీట్లనే పవన్ ప్రకటించారు. జనసేన ప్రకటించిన సీట్ల విషయంలో..
Bonda Uma : రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి- బోండా ఉమ
Bonda Uma : ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీ అడ్రస్ గల్లంతవడం ఖాయమన్నారు. ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత ఉందన్నారు.