Home » Booking
మేక్ ఇన్ ఇండియాలో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ణానంతో తయారైన వందే భారత్ ఎక్స్ ప్రెస్(ట్రెయిన్-18) పట్టాలెక్కింది. ఇవాళ(ఫిబ్రవరి-15,2019) ఉదయం ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీ పచ్చ జెండా ఊపి వందే భారత్ ఎక్స్ ప్రెస్ సేవలను ప్రారంభించారు.�
విశాఖపట్టణం : భారత్ – ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే టీ -20 మ్యాచ్ కోసం విశాఖ వాసులు వేచి చూస్తున్నారు. ఫిబ్రవరి 27వ తేదీన ఈ మ్యాచ్ స్టార్ట్ కానుంది. ఇందుకు ఫిబ్రవరి 02వ తేదీ నుండి టికెట్ల అమ్మకాలు ప్రారంభించనున్నారు. విశాఖపట్టణం లోని ఏసీఏ – వీడీస�
న్యూఢిల్లీ : దూర ప్రాంతాలకు వెళ్లేందుకు చాలా మంది రైళ్లను ఆశ్రయిస్తుంటారు. ముందుగానే టికెట్లు బుక్ చేయించుకుని ప్రయాణం చేస్తారు. ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయో మాత్రం సమాచారం తెలియదు. పౌర విమానయాన సంస్థ వెబ్సైట్లో మాత్రం విమానంలో ఎన్ని సీట�