Home » boost economy
ప్రపంచ మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా భారత్ దూసుకువెళ్తుందని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మోర్గాన్ స్టాన్లీ తెలిపింది. భారత్ 2030లోగా ఆ స్థానానికి చేరుకునే అవకాశం ఉందని వివరించింది. తయారీ రంగంలో పెట్టుబడులు, ఇంధన రంగంలో మ�
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆవు పేడ, మూత్రం గురించి తన అభిప్రాయాన్ని ఇలా బయటపెట్టారు. ఆవు పేడ, వాటి మూత్రం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని..
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆవులు, వాటి పేడ, మూత్రంతో భారతదేశ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయవచ్చని వెల్లడించారు.
దేశంలో ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకు ఇండియా (RBI) సాయం తీసుకుంది. ఎప్పటినుంచి ఆర్థివ వ్యవస్థ వృద్ధిబాటలో పయనించేందుకు వీలుగా ఆర్బీఐని సాయం చేయాల్సిందిగా ప్రభుత్వం కోరుతూనే ఉంది. ఈ క్�