Home » booster dose
18 ఏళ్లు పైబడిన వారందరికి ఆదివారం నుంచి బూస్టర్ డోస్ అందుబాటులో ఉంచాలని వైద్యారోగ్యశాఖ మార్గదర్శకాలు జారీచేసింది. వ్యాక్సిన్ ధర గరిష్టంగా రూ.225లు
ఏపీలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. నిన్న 26 జిల్లాలలో 8 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో మరో 14 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
దేశంలో వచ్చే ఆదివారం నుంచి 18ఏళ్లు పైబడిన వారందరికీ బూస్టర్ డోస్ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. కాకపోతే 18 ఏళ్లు పైబడినవారు బూస్టర్ డోస్ వేయించుకోవాలంటే కొంత రుసుముు చెల్లించాల్సి
కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం ఫోకస్ పెంచింది. ఈ క్రమంలోనే బూస్టర్ డోస్పై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే త్వరలో 18 ఏళ్ల పైబడిన భారత పౌరులందరికీ బూస్టర్ డోస్ ఇచ్చే దిశగా..
బిగ్ బాస్ తెలుగులో ఐదు సీజన్లు పూర్తిచేసుకోగా ఆరవ సీజన్ కు ఐదారు నెలల సమయం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే.. ఈ మధ్యలోనే ఇక ఇప్పుడు ఓటీటీలో కూడా సీజన్లు మొదలైపోయాయి.
రాష్ట్రంలోని అన్ని జిల్లా ఆస్పత్రుల్లో ప్రభుత్వం అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించిందని.. వాటిని పూర్తి స్ధాయిలో వినియోగించుకోవాలని వైద్య ఆరోగ్య శాఖమంత్రి హరీష్ రావు ఆదేశించారు.
ప్రతి ఒక్కరూ ఒమిక్రాన్ బారిన పడతారు. అంతేకాదు బూస్టర్ డోసులు ఒమిక్రాన్ ను అడ్డుకోలేవని తేల్చి చెప్పారు. ఒక్కముక్కలో చెప్పాలంటే ఒమిక్రాన్ వేరియంట్.. అల్మోస్ట్ అన్ స్టాపబుల్..
ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో కరోనా మళ్ళీ విజృంభిస్తుంది. చూస్తుండగానే కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో ఆయా రాష్ట్రాలు కట్టడి చర్యలతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతంగా..
టీకా పంపిణీలో తెలంగాణ ముందంజ
దేశవ్యాప్తంగా నేటి నుంచి ఆరోగ్య కార్యకర్తలు, వృద్ధులకు ప్రికాషన్ డోసు ఇవ్వనున్నారు.