Home » booster dose
40 ఏళ్లు పైబడినవారందరూ కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసు తీసుకోవాలని టాప్ ఇండియన్ జీనోమ్ సైంటిస్టులు సిఫార్సు చేశారు. COVID-19 యొక్క జన్యు వైవిధ్యాలను పర్యవేక్షించడానికి ప్రభుత్వం
శంలో కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ గురువారం నాటికి 100 కోట్లు పూర్తవడంపై సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా హర్షం వ్యక్తం చేశారు.
కరోనా వైరస్లో కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుండటంతో వ్యాక్సిన్ను రెండు మోతాదుల్లో తీసుకున్నప్పటికీ.. మూడో డోసు అవసరమని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు.
సాధారణ ప్రజలకు సైతం బూస్టింగ్ డోస్ అవసర్లేదని సైంటిస్టులు అంటున్నారు. రీసెంట్ గా లాన్సెట్ జర్నల్లో ప్రచురితమైన కథనం ప్రకారం.. కొవిడ్-19 పూర్తి డోసు మెరుగైన...
ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్లు ప్రభావవంతంగానే పనిచేస్తున్నా, అయితే ఇవి కల్పిస్తున్న రక్షణ ఎంతకాలం ఉటుందన్నది స్ఫష్టతలేదు.