-
Home » Borders
Borders
Bharath ‘Pralay’ Ballistic Missiles : చైనా,పాక్ సరిహద్దుల్లో భారత్ ‘ప్రళయ్ బాలిస్టిక్ క్షిపణులు’ .. వీటి రేంజ్ ఎంతంటే..
ఇక చైనా,పాక్ సరిహద్దుల్లో భారత్ శతృదేశాలకు చుక్కలు చూపించటానికి ‘ప్రళయ్ బాలిస్టిక్ క్షిపణులు’ సిద్దంగా ఉన్నాయి.
Rahul Gandhi : సరిహద్దుల్లో జరుగుతున్నదేంటి మరి..మోదీ పర్యటనలో భద్రతా లోపంపై రాహుల్
బుధవారం ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే. ఈ విషయమై కాంగ్రెస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది.
Kabul Airport: కాబూల్ ఎయిర్పోర్ట్ క్లోజ్.. సరిహద్దుల్లో బారులు తీరిన అఫ్ఘాన్లు
అఫ్ఘానిస్థాన్లో తాలిబాన్ల అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. కాబూల్ ఎయిర్పోర్టును స్వాధీనం చేసుకొని మూసేశారు. పాశ్చాత్య దేశాలు తమ పౌరులు, సైనికుల తరలించే ప్రక్రియలో...
Traffic jam : ఏపీ-తెలంగాణ బోర్డర్ లో భారీ ట్రాఫిక్ జామ్…ఈ పాస్ ఉంటేనే అనుమతి
AP-Telangana border traffic jam: కరోనా కేసులు భారీగా పెరుగుతున్న క్రమంలో ఏపీ-తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల మధ్య భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో పోలీసులు భారీగా మోహరించి..తనిఖీలు ముమ్మరం చేశారు. ఏపి నుంచి తెలంగాణాకు వచ్చే ప్రతీ వాహనా�
రైతు ఆందోళనలు: బోర్డర్స్లో రైతులను వెంటనే తొలగించండంటూ సుప్రీంలో పిటిషన్
Farmers protests: వారాల తరబడి నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు సుప్రీంలో పిటిషన్ వేసి న్యాయం కోరారు. జనవరి 11న దీనిపై విచారణ జరగనుండగా.. ఓ వ్యక్తి బోర్డర్స్ లో ఉన్న రైతులను వెంటనే తొలగించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. షహీన్ బాగ్ ఆందోళన గుర్తుకొస్త�
తెలంగాణ సరిహద్దుల నుంచి ఏపీ బస్సులు..ప్రతి పది నిమిషాలకొకటి -ఈడీ వెంకటేశ్వరరావు
AP buses from the borders of Telangana : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు స్టార్ట్ కావడానికి ఇంకా కొన్ని రోజులు టైం పట్టే అవకాశం ఉంది. అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులపై తెలంగాణా, ఏపీఎస్ ఆర్టీసీల మధ్య చర్చలు కొననసాగుతున్న విషయం తెలిసిందే. రెండు రా�
పండుగ పూటైనా..బస్సులు బోర్డర్ దాటుతాయా ?
TSRTC And APSRTC : తెలంగాణ-ఏపీ మధ్య పండగ పూటైనా బస్సులు సరిహద్దులు దాటుతాయా? తెలుగు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదురుతుందా? తాత్కాలిక ఒప్పందంతోనైనా సర్వీసులు స్టార్ట్ అవుతాయా? కిలోమీటర్ల ప్రకారమే బస్సులు నడుపుతామని ఏపీ.. రూట్ల ప్రకారమే సర్వీసులు తిప్పాలన
కరోనాను పూర్తిగా ఖతం చేసినట్లు ప్రకటించిన ఇటలీ సరిహద్దు దేశం
కరోనాను పూర్తిగా ఖతం చేసినట్లు యూరప్ దేశమైన స్లోవేనియా ప్రకటించింది. గత రెండు వారాలుగా దేశంలో రోజుకు రెండు కేసులు మాత్రమే నమోదు చేస్తున్నామని.. క్రమంగా కరోనాను పూర్తిగా అంతమొందించినట్లు స్లోవేనియా ప్రభుత్వం తెలిపింది. కరోనా ఖతం చేయడంతో శు
విదేశీయులకు నో ఎంట్రీ, రాష్ట్రంలో ఒక్క కరోనా కేసు లేకున్నా సిక్కిం ప్రభుత్వం కీలక నిర్ణయం
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోనే విషయంలో సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విదేశీ టూరిస్టుల రాకపై నిషే
మీ ఇంటి అద్దె మేం కడతాం…ఊర్లకు పోవద్దు : వలస కార్మికులకు కేజ్రీవాల్ హామీ
వలస కార్మికులు తమ రాష్ట్రాలకు తిరిగి వెళ్ళే బదులుగా,ఎక్కడున్న వారు అక్కడే ఉండిపోవాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. లేకుంటే ఇప్పటి వరకు గ్రామాలకు చేరుకోని కరోనా వైరస్,గ్రామాలకు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని కేజ్రీవాల్ త�