Home » BORIS JOHNSON
భారత్లో బ్రిటన్ ప్రధాని పర్యటన
UK PM Johnson : బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా బోరిస్ జాన్సన్ భారత్ చేరుకున్నారు.
UK PM Boris Johnson : బ్రిటన్ ప్రజలకు ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ క్షమాపణలు చెప్పారు. కరోనా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆయన ప్రజలను క్షమాపణలు కోరారు.
మూడు నిమిషాల జూమ్ కాల్ లో ఏకంగా 800 మందిని తొలగించారు ఓ సీఈవో. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు...
పుతిన్ ను యుద్ధ నేరస్తుడిగా అభివర్ణించారు బోరిస్ జాన్సన్(PM Boris Johnson). పుతిన్ నాయకత్వంలోని రష్యా... యుక్రెయిన్ లో ఇప్పటికే పలు యుద్ధ నేరాలకు..
ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఓమిక్రాన్ తీవ్ర రూపం దాల్చుతున్న సమయంలో పలు దేశాల్లో కరోనా ఆంక్షలు కఠినతరం చేస్తుండగా.. బ్రిటన్ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది
బ్రిటీష్ ప్రధాని బోరిస్ జాన్సన్ కొవిడ్ ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. ఇంగ్లాండ్ ప్రజలు కచ్చితంగా ఫేస్ మాస్క్ ధరించాలని పిలుపునిచ్చారు.
బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్(56) మరోసారి తండ్రయ్యారు. గురువారం ఉదయం లండన్ లోని ఓ హాస్పిటల్ లో బోరిస్ భార్య క్యారీ జాన్సన్ పండంటి ఆడపిల్లకు జన్మినిచ్చారు. కాగా, వారిద్దరికీ
ప్రపంచ నేతల సదస్సులో ప్రధాని మోదీ సహా 120కిపైగా దేశాల ప్రభుత్వాధినేతలు, దేశాధినేతలు పాల్గొంటారు. సోమవారం సాయంత్రం కాప్26 సదస్సును ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు.
కరోనావైరస్ మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. కొన్ని దేశాల్లో తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. రోజువారీ కేసులు, మరణాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే రష్యాలో విలయతాండవం..