Home » BORIS JOHNSON
Lockdown in England: ఐరోపా ఖండంలో కరోనా వైరస్ రెండవ తరంగంతో, చాలా దేశాలు ఇప్పుడు లాక్డౌన్ ప్రకటించాయి. ఫ్రాన్స్ తరువాత, ఇప్పుడు ఇంగ్లాండ్లో కూడా లాక్డౌన్ ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. కరోనా ముప్పును దృష్టిలో ఉంచుకుని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్
Boris Johnson considering lockdown for England : కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. తగ్గుముఖం పడుతున్న క్రమంలో భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు బయటపడుతుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. దీంతో మరోసారి లాక్ డౌన్ విధించాలని పలు దేశాలు ఆలోచిస్తున్నాయి. ఇంగ్లాండ్ లో వచ్చే వార
British PM Boris Johnsonకు శాలరీ ఇబ్బందులు తప్పలేదు. అన్నింటిలో టాప్యే అనుకునే దేశ ప్రధానికి కూడా.. లగ్జరీ లైఫ్, పవర్, హోదా లాంటివి ఉన్నప్పటికీ శాలరీ సరిపోక ఇబ్బందులు తప్పడం లేదు. సంవత్సరాధాయం సరిపోక ప్రధాని పోస్టు నుంచి తప్పుకునేందుకు రెడీ అయిపోతున్నారు
Prime Minister Boris Johnson : ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..కరోనా ఇంకా ఖతం కావడం లేదు. దీంతో కఠిన చర్యలు తీసుకొనేందుకు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కరోనా సోకినా..ఏ మాత్రం పట్టించుకోకుండా వ్యవహరస్తుండడంతో వారిపై కొరడా ఝులిపించేందుకు బ్రిటన్ ప్రభుత్�
అమెరికాను దాటేసి అగ్రరాజ్యంగా నిలవాలని ప్రపంచాన్ని శాసించాలని చైనా చెయ్యని కుతంత్రాలు లేవు. తన గుప్పిట్లో ప్రపంచాన్ని పెట్టుకోవడమే లక్ష్యంగా పోటీ వస్తయి అనుకునే దేశాలతో కయ్యానికి కాలు దువ్వే ప్రయత్నాలు చెస్తున్నాయి. ఆర్థిక ప్రయోజనాల ఆశ
go back to work or risk losing your job : కరోనా సంక్షోభంతో ప్రపంచమంతా లాక్ డౌన్లోకి వెళ్లిపోయింది. కోవిడ్ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలు మూతపడ్డాయి. ఫలితంగా ఆర్థిక సంక్షోభం తలెత్తింది. కరోనా తీవ్రతను నియంత్రించడానికి సాధ్యమైనంతవరకు బయటకు రాకుండా ఇళ్లల�
కరోనాతో సహజీవనం తప్పదు.. ఎన్ని వ్యాక్సిన్లు వచ్చినా కరోనా అంతమవుతుందన్న గ్యారెంటీ లేదు.. ఇక మిగిలింది.. జీవనాన్ని సాగించడమే.. కరోనాకు మునపటిలా అందరూ తమ సహజ జీవనశైలిని కొనసాగించాల్సిందేనని అంటున్నారు బ్రిటన్ పొలిటిషియన్ రిషి సునాక్.. ఇప్పటివ�
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ‘మేడిన్ ఇండియా’ హీరో సైకిల్ తొక్కి అందరిని అబ్బురపరిచారు. కోవిడ్-19 పోరులో భాగంగా స్థూలకాయానికి నిరోధించడమే లక్ష్యంగా బ్రిటన్ ప్రభుత్వం కొత్త GBP 2 బిలియన్ సైక్లింగ్, వాకింగ్ డ్రైవ్ చేపట్టింది. ఈ కార్యక్రమాన్
ఇంగ్లాండ్ లో జూలై 4 నుంచి పబ్బులు, రెస్టారెంట్లు, హోటెల్స్ రీఓపెన్ కానున్నాయి. ఈ మేరకు యజమాన్యాలు
బ్రిటీష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ మళ్లీ విధులు నిర్వర్తించేందుకు రెడీ అవుతున్నారు. 2020, ఏప్రిల్ 27వ తేదీ సోమవారం నుంచి ఆయన విధులకు హాజరు కానున్నారు. ఇంతకాలం కరోనా వైరస్ కారణంగా ఆయన చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల పాటు క్వార�