Home » Botsa Satyanarayana
విజయనగరం జిల్లా రాజకీయాల్లో తాను కార్నర్ అవుతున్నాననో..లేదా మేనల్లుడు తనని దాటి వెళ్లిపోతున్నాడన్న భయమో గానీ..బొత్సతన పంథా మార్చుకున్నారు. ఇకపై.. జిల్లాలో అన్నీ తన కనుసన్నల్లోనే జరగాలని.. ప్రతి విషయం తనకు తెలిసి తీరాలంటున్నారట.
ఆంధ్రప్రదేశ్ లో ఉన్నరోడ్లు, మౌలిక వసతుల మీద గత 3 రోజులుగా ఏపీ, తెలంగాణ మంత్రుల మధ్య మాటల యుధ్దం కొనసాగింది. ఇందులో భాగంగా హైదరాబాద్ లో కరెంట్ లేదని, తాను రెండు రోజులు జనరేటర్ వేసుకుని ఉన్నానని.. ఈ విషయం నేను ఎవరికీ చెప్పలేదే.... అని ఏపీ విద్యాశా�
రాళ్ల దాడిపై బొత్స సెటైర్లు..!
పదో తరగతి పరీక్ష ప్రశ్నాపత్రం లీకైందని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. బుధవారం నుంచి పదో తరగతి పరీక్షలు మొదలైన సంగతి తెలిసిందే.
మంత్రి పదవి దక్కినా హ్యాపీగా సత్యనారాయణ హ్యాపీగా లేరట....ఎందుకంటే కేటాయించిన విద్యాశాఖ ఆయనకు తగినది కాదటం..ఆయనకు తగిన ప్రాధాన్యత శాక కేటాయింపులో జరగలేదట..
కొనసాగుతారా లేదా అన్నది ఇప్పుడు అప్రస్తుతమని అన్నారు. శ్రీరాముని కృప వల్ల అంతా మంచే జరుగుతుందన్నారు.
ఇప్పుడు మా టార్గెట్ అంతా 2024లో వైసీపీని అధికారంలోకి తీసుకురావడమే అని బొత్స సత్యనారాయణ చెప్పారు.(Botsa On AP Cabinet)
చంద్రబాబుకు రాముడి గుణాలు లేవు..!
మూడు రాజధానుల నిర్మాణం మా పార్టీ విధానం
జగనన్న ఇళ్ల నిర్మాణాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ శుక్రవారం అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు