Botsa Satyanarayana

    బాబుది అవాస్తవం : అర్హులకు ఫించన్లు..4.16 లక్షల మంది అనర్హులు – బొత్స

    February 7, 2020 / 09:08 AM IST

    7 లక్షల పెన్షన్లు తొలగించామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, అర్హులైన అందరికీ ఫించన్లు అందుతున్నట్లు వెల్లడించారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. కొత్తగా ఆరు లక్షల మందికి పెన్షన్లు ఇచ్చామని స్పష్టం చేశారు.

    ఫిబ్రవరిలో మున్సిపల్‌ ఎన్నికలు :  బొత్స 

    January 30, 2020 / 12:35 PM IST

    ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్‌ ఎన్నికలు ఫిబ్రవరిలో నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆయన వివిధ నగర పాలక సంస్థల అధికారులతో విజయనగరం నుంచి నిర్వహించిన వీడియో కాన

    మండలి మంటలు : ఛైర్మన్ ఏమని అనుకుంటున్నావ్ ? పార్టీ ఆఫీసు అనుకుంటున్నావా ? 

    January 23, 2020 / 08:13 AM IST

    ఏపీ శాసనమండలి ఛైర్మన్ ఏమని అనుకుంటున్నారు..పార్టీ ఆఫీసు అనుకుంటున్నాడా ? పార్టీ కార్యకర్త అనుకుంటున్నాడా ? ప్రజలు ఎన్నుకున్న వ్యక్తులం..రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి ఇక్కడకు వచ్చిన వ్యక్తులం. ఆఫ్ట్రాల్ ఆయన ఎంత ? ఆయనకు ఎవరు ఇచ్చారు హక్కు ? మండల

    3 రాజధానులు అందుకే.. అభివృద్ధి అంటే 5కోట్ల మందికి చెందాలి : అసెంబ్లీలో CRDA రద్దు బిల్లు

    January 20, 2020 / 07:59 AM IST

    అభివృద్ధి అంటే ఏ ఒక్క సామాజిక వర్గానికో, ఏ ఒక్క ప్రాంతానికో చెందినది కాదని.. అభివృద్ధి అంటే 5కోట్ల మందికి చెందాలని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

    విజయనగరంలో బొత్స మాస్టర్‌ ప్లాన్‌!

    January 16, 2020 / 02:13 PM IST

    విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ స్థానం రిజర్వేషన్ సడన్‌గా మారిపోయింది. అధికారం మనదైతే ఏమైనా చేయొచ్చని నిరూపించారు జిల్లాకు చెందిన కీలక నేత. ముందు ఒకటి ప్రకటించగా తర్వాత మరొకటిగా మార్పు చేశారు. తొలుత ఎస్సీ మహిళకు కేటాయించారు. గెజిట్ నోటిఫిక�

    రాజధాని విశాఖ : ముందుగా తరలించేది ఈ శాఖనే

    January 9, 2020 / 01:47 AM IST

    విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలనుకుంటున్న ప్రభుత్వం.. వడివడిగా అడుగులు వేస్తోంది. ముందుగా మున్సిపల్‌ శాఖను విశాఖకు తరలించబోతోంది. సెక్రటేరియట్, సీఎం

    రివర్స్ టెండరింగ్ లో మరో రూ.13.7 కోట్లు ఆదా

    January 7, 2020 / 03:20 PM IST

    రాష్ట్రంలో టిడ్కో ద్వారా చేపడుతున్న గృహ నిర్మాణ ప్రాజెక్టు పనుల్లో రివర్స్ టెండరింగ్ ద్వారా తాజాగా మరో రూ.13.7 కోట్లను ఆదా చేసింది జగన్ ప్రభుత్వం. పట్టణ ప్రాంతాల్లోని గృహ నిర్మాణ పనులకు ప్యాకేజిల వారీగా నిర్వహిస్తున్న రివర్స్ టెండరింగ్ ప్�

    రాజధానిపై ప్రకటన : అమరావతి రైతులు భయపడొద్దు – బోత్స

    December 26, 2019 / 02:03 PM IST

    అమరావతి రైతులు ఎలాంటి ఆందోళన పడొద్దని..వారికి ఇచ్చిన హామీలు పూర్తి చేస్తామని మంత్రి బోత్స సత్యనారాయణ ప్రకటించారు. కేబినెట్ నిర్ణయం తీసుకున్న అనంతరం వివరాలు వెల్లడిస్తామన్నారు. బాబు హాయాంలో రాజధాని కోసం సేకరించిన భూములను ఏమీ చేస్తామో..రాను

    హౌసింగ్ ప్రాజెక్ట్స్ లో రివర్స్ టెండరింగ్ : రూ.104 కోట్లు ఆదా

    December 26, 2019 / 11:43 AM IST

    ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ఖజానాకు మరో రూ.104 కోట్లు ఆదా చేశారు. రాష్ట్రంలో టిడ్కో ద్వారా చేపడుతున్న గృహ నిర్మాణ ప్రాజెక్టు పనుల్లో రివర్స్ టెండరింగ్  చేపట్టి తాజాగా గురువారం నాడు మరో రూ.104 కోట్లను ఆదా చేశారు. పట్టణ ప్రాంతాల్లోని గృహ ని

    విశాఖలో 27న  ఏపీ కేబినెట్ భేటీ ?

    December 23, 2019 / 03:54 PM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  మంత్రివర్గ సమావేశం డిసెంబర్ 27 న విశాఖలో నిర్వహించే యోచనలో రాష్ట్ర పభుత్వం ఉంది. విశాఖలో కేబినెట్ భేటీకి సంబంధించిన ఏర్పాట్లు చేయమని ప్రభుత్వం ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ యంత్రాంగం �

10TV Telugu News