Botsa Satyanarayana

    రాజధానిపై జడ్జీ, విచారణ ఎందుకు బాబూ – బోత్స

    December 23, 2019 / 01:28 PM IST

    రాజధానిపై GN RAO కమిటీ..ఇతరత్రా వాటిపై బాబు డిమాండ్ చేస్తున్నట్లు జడ్జీ, ఎంక్వయిరీ ఎందుకు అని ప్రశ్నించారు మంత్రి బోత్స సత్యనారాయణ. బాబు మాటలను నమ్మి మోసపోవద్దని అమరావతి ప్రజలకు సూచించారు. బాలకృష్ణ వియ్యంకుడు (బాబు కొడుకుకు తోడల్లుడు) రాజధాన�

    రాజధానిపై 27న నిర్ణయం..బాబు మాటలు నమ్మవద్దు – బోత్స

    December 23, 2019 / 01:15 PM IST

    రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం భూములు అభివృద్ధి చేసి ఇస్తాం..రాజధానిపై డిసెంబర్ 27వ తేదీన తుది నిర్ణయం తీసుకుంటాం..బాబు చెబుతున్న మాటలను నమ్మవద్దని అంటున్నారు మంత్రి బోత్స. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజల అమాయకత

    అమరావతి అయోమయం : కొన్ని గంటల్లోనే రాజధానిపై మాట మార్చిన బొత్స

    December 15, 2019 / 02:13 AM IST

    ఏపీ రాజధానిగా అమరావతే ఉంటుందా? లేక మారుతుందా? మంత్రి బొత్స మాటల్లో వాస్తవమెంత? రాజధానిపై సీఎం జగన్.. ఎందుకు నోరు మెదపట్లేదు? రాజధానిపై మంత్రులెవరికీ

    రాజధాని రైతులను ఆదుకుంటాం – బోత్స

    December 14, 2019 / 09:45 AM IST

    రాజధాని ప్రాంతంలోని రైతులను ఆదుకుంటామన్నారు మంత్రి బోత్స. రాజధానిపై అసెంబ్లీలో చర్చించిన తర్వాత స్పష్టత ఇస్తామని వెల్లడించారు. 2019, డిసెంబర్ 14వ తేదీ శనివారం విశాఖపట్టణానికి ఆయన వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ…నిర్మాణంలో ఉన్న

    బొత్సకు చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్

    November 26, 2019 / 06:51 AM IST

    టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నవంబర్ 28న అమరావతి పర్యటనకు రావటంపై పురపాలక శాఖ మంత్రి బొత్ససత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపాయి.‘రాజధాని శ్మశానాన్ని చూసి ఏడవడానికి వస్తున్నావా’ అంటూ చంద్రబాబుపై మంత్రి బొత్స వ్యాఖ్యలు చ�

    అందరం కలిసి పులివెందుల పర్యటనకి వెళ్దాం: పవన్ కళ్యాణ్

    November 14, 2019 / 09:19 AM IST

    జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులతో సమావేశం అయ్యారు. ఈ సంధర్భంగా జనసేన నాయకులు, పొలిట్ బ్యూరో సభ్యులు మనందరం ఒకసారి కడప జిల్లా పులివెందులలో పర్యటనకి వెళ్దాం అని అన్నారు పవన్ కళ్యాణ్. కేవలం రాజకీయ లబ�

    సింగపూర్ పోతే ఏం… చాలా దేశాలు వస్తాయి : బొత్స సత్యనారాయణ

    November 13, 2019 / 12:06 PM IST

    రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టటానికి వస్తే వారిని స్వాగతించటానికి ప్రభుత్వం సిధ్దంగా ఉందని పురపాలక శాఖమంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. రాష్ట్రాభివృధ్దికి దోహదపడే పాలసీని త్వరలోనే తీసుకువస్తాం అని ఆయన చెప్పారు. ఆ పాలసీ చంద్రబాబు

    రాజధానిపై బొత్స సంచలన వ్యాఖ్యలు

    October 17, 2019 / 01:08 PM IST

    రాజధాని నిర్మాణం పై ఏర్పాటు చేసిన నిపుణలు కమిటీ కొద్ది రోజుల్లో రాష్ట్ర మంతా పర్యటించి నివేదిక  ఇస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గురువారం సీఎం జగన్ అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో రాష్ట్రంలో హౌసింగ్ స్కీంలపై, పేదలకు ఇల్ల�

    సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం : హౌసింగ్ ప్రాజెక్టుల్లోనూ రివర్స్ టెండరింగ్

    October 16, 2019 / 11:59 AM IST

    ఏపీలో అమలవుతున్న పట్టణ గృహ నిర్మాణ ప్రాజెక్టుల్లోనూ రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత, అవినీతికి తావు లేకుండా చేయాలనే ఉద్దేశ్యంతో సీఎం జగన్ ఇప్పటికే పలు సంచలనాత్మక నిర్ణయాలు తీసుకు�

    ఏ మొహం పెట్టుకుని గవర్నర్ ను కలిశారు…చంద్రబాబుకు బొత్స సూటి ప్రశ్న

    September 19, 2019 / 12:06 PM IST

    గవర్నర్ వ్యవస్ధ  కేంద్రానికి ఒక ఏజెంట్ అని, పనికిమాలినది  వ్యవస్ధ అని వ్యాఖ్యానించిన చంద్రూబాబు ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని గవర్నర్ ను కలిశారని పురపాలక శాఖ మంత్రి  బొత్స సత్యానారాయణ ప్రశ్నించారు.  ఐఏఎస్ లు, ఐపీఎస్ లు మీటింగ్ లో గవర్నర్ వ�

10TV Telugu News