Botsa Satyanarayana

    కుళ్లుకుంటూ.. రాక్షస ఆలోచనలు చేస్తున్నారు : మంత్రి బొత్స

    September 12, 2019 / 01:41 PM IST

    తెదేపా అధినేత చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. వైసీపీ పాలన చూసి కుళ్లుకుని ఇలాంటి పనులకు పాల్పడుతున్నారన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాజకీయ నిరుద్యోగులతోనే టీడీపీ ఇలాంటి కుట్రలకుపాల్పడుతోందని విమర్శించారు.  తమక�

    రాజధానికి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు : మరో బాంబు పేల్చిన మంత్రి

    September 8, 2019 / 03:49 AM IST

    ఏపీలో రాజధాని అంశం మళ్లీ మొదటికి వచ్చింది. రాజధాని అమరావతిపై గందరగోళం మరింత పెరిగింది. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి రాజధాని గురించి

    సినిమా ప్రపంచం నుంచి పవన్ బయటకు రావాలి – మంత్రి బోత్స

    September 7, 2019 / 08:23 AM IST

    పవన్ కళ్యాణ్ సినిమా ప్రపంచం నుండి బయటకు వచ్చి మాట్లాడాలన్నారు ఏపీ మంత్రి బోత్స సత్యనారాయణ. రాజధాని అక్కడ వద్దు అని గతంలో పవన్ చెప్పలేదా ? మళ్లీ ఇప్పుడు అక్కడే రాజధాని అంటున్నారని..5 వేల ఎకరాలు మాత్రమే చాలు అనలేదా సూటిగా ప్రశ్నించారాయన. రాజధ�

    రాజధాని రగడ : పవన్‌ది యూ టర్న్ – మంత్రి బోత్స

    September 1, 2019 / 07:46 AM IST

    ఏపీ రాజధాని రగడ ఇంకా ఆగడం లేదు. ఏపీ మంత్రి బోత్స చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీంతో ఇతర పార్టీలకు చెందిన నేతలు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో పర్యటించిన జనసేన అధినేత పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి మంత్రి బోత్�

    బొత్స సీఎం కావాలనుకుంటున్నారు : ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చు వైసీపీ ఓడిపోవచ్చు

    August 31, 2019 / 01:01 PM IST

    ఏపీ రాజధాని మార్పు వార్తలపై జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. రాజధాని ఎక్కడికీ వెళ్లదని, అమరావతిలోనే ఉంటుందని రాజధాని రైతులకు భరోసా ఇచ్చారు.

    రాజధాని నిర్మాణాలపై బొత్స కీలక వ్యాఖ్యలు

    August 29, 2019 / 02:27 PM IST

    రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని బట్టి రాజధాని నిర్మాణలపై ముందుకు వెళ్తామని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. సీఎం జగన్ గురువారం సీఆర్డీఏ అధికారులతో  రాజధాని నిర్మాణం పై సమీక్ష నిర్వహించారు. అనంతరం పురపాలక శాఖమంత్రి బొత్స సత్యనార�

    ఉద్యోగులు, జర్నలిస్టులకు ఇళ్ల స్ధలాలు : రంగంలోకి మంత్రుల కమిటీ

    August 28, 2019 / 01:54 PM IST

    అమరావతి : ఏపీ సీఎం  జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో భాగంగా అర్హులైన వారికి ఇళ్లు కట్టించి ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు.  రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, హై కోర్టు న్యాయవాదులు, పేద ప్రజలు, పూజార్లు,  ఇమామ్ లు, పాస్టర్లు, జర్నలిస్టులకు ర

    రాజధానిలో సుజనా భూములు ఇవే : బయటపెట్టిన మంత్రి బొత్స

    August 27, 2019 / 12:45 PM IST

    అమరావతి : ఏపీ రాజదాని అమరావతి ప్రాంతంలో తనకు కానీ, తన కుటుంబ సభ్యులకు కానీ భూములు లేవని అన్న కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ సుజనా చౌదరికి ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. సుజనా చౌదరి కుటుంబ సభ్యులకు రాజధాని ప్రాంతంలో �

    దమ్ముంటే ఛాలెంజ్ చేయ్.. అన్నీ బయటపెడతా ..బొత్స 

    August 26, 2019 / 11:51 AM IST

    అమరావతి : ఏపీ రాజధాని అమరావతిలో జరిగిన భూ అక్రమాలపై  తమ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని  మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. రాజధానిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగింది అనటానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయన్న బొత్స అవసరమైనప్పు�

    నేనలా అనలేదు.. నా మాటలు వక్రీకరించారు: రాజధాని మార్పుపై బొత్స

    August 23, 2019 / 02:26 PM IST

    ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపించారు మంత్రి బొత్స సత్యనారాయణ. రాజధానిలో ప్రస్తుత వరదల నేపథ్యంలోనే తాను మాట్లాడానని దానిని ఇష్టం వచ్చినట్లు అన్వయించుకున్నారని అన్నారు. అమరావతిలో టీడీపీ నేతల భూమ�

10TV Telugu News