Home » Botsa Satyanarayana
AP Inter Results 2023 : ఇంటర్ ఫస్టియర్ లో 61శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ సెకండియర్ లో 72 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ రిజల్ట్స్ లో కృష్ణా జిల్లాకు మొదటి స్థానం దక్కింది.
AP Inter Results 2023: 10 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు మార్చి 15వ తేదీ నుండి ఏప్రిల్ 3వ తేదీ వరకు జరిగాయి. సెకండియర్ పరీక్షలు మార్చి 16వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు నిర్వహించారు.
AP DSC: ఉపాధ్యాయులు, ఉద్యోగుల బదిలీలపై సమీక్ష నిర్వహించామని, త్వరలో బదిలీలపై నిర్ణయం తీసుకుంటామని కూడా బొత్స అన్నారు. బదిలీలకు పారదర్శకమైన విధానాన్ని తీసుకొస్తామని తెలిపారు.
హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై బొత్స మండిపడ్డారు. హరీశ్ రావుకు కౌంటర్ ఇచ్చారు.
రాష్ట్ర వ్యాప్తంగా 3,349 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మొత్తం 6 లక్షల 9 వేల 70 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల విషయంలో కొందరు మాయమాటలు చెబుతున్నారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వారికి విశాఖ గర్జన ఓ కను విప్పు అని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రజలు బాగుపడితే చూడలేరా? అని నిలదీశారు. జనసేన అసలు రాజకీయ పార్టీయేనా? అని ప్ర�
బొత్స సత్యనారాయణ స్పందిస్తూ... తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మార్చుకోవడం వాళ్ల ఇష్టమని వ్యాఖ్యానించారు. ఏపీల్లో ఉన్న పార్టీల్లో ఇకపై బీఆర్ఎస్ కూడా ఒకటవుతుందని, అంతకు మించి ఏమీ జరగబోదని చెప్పారు. ఎంతమంది పోటీలో ఉంటే అంత మంచిద
ఉపాధ్యాయుల పట్ల ఏపీ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందని తెలంగాణ మంత్రి హరీశ్రావు వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలకు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. ఒక్కసారి ఏపీకి వచ్చి చూస్తే టీచర్లకు మా ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుస్తుందని బొత�
పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు పెంచటం వల్లే తెలంగాణలో భద్రాచలం ముంపుకు గురి అయ్యిందని..కాబట్టి ఎత్తు తగ్గించాలని..అలాగే ఏపీలో కలిపిన తెలంగాణ ప్రాంతాన్ని తిరిగి తెలంగాణలో కలిపివేయాలంటూ తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రులు క�
వైసీపీ మంత్రులు చేస్తున్న బస్సు యాత్రకు వస్తున్న స్పందన చూసి చంద్రబాబు మతిలేక మాట్లాడుతున్నారని విమర్శించారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.