Home » Botsa Satyanarayana
బైజ్యూస్ లో పిల్లలకు ఫ్రీగా ట్యూషన్ చెప్పిస్తున్నాం. దానికి ఎవ్వరు డబ్బులు కట్టడంలేదు.. కట్టినట్లు నిరూపించండి అంటూ బొత్స సవాల్ చేశారు.
విదేశీ విద్యపై గ్రిప్ రావాలని టోఫెల్ విధానం తీసుకుని రావడం తప్పా అని అడిగారు. టోఫెల్ లో ఒక్కో విద్యార్థికి 7.5 రూపాయిలు మాత్రమే ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు.
చంద్రబాబు ఇప్పుడు కుటుంబసభ్యుల ప్రాపర్టీ కాదు జైలు ప్రాపర్టీగా ఉన్నాడని చెప్పారు. చంద్రబాబు తప్పు చేశాడు కాబట్టి ప్రభుత్వం కేసు పెట్టిందన్నారు. చంద్రబాబు జిమ్మిక్కులు, టక్కుటమార విద్యలను ప్రభుత్వం అడ్డుకుందని తెలిపారు.
ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలో మొదటి విడత సామాజిక న్యాయ బస్సు యాత్ర షెడ్యుల్ బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..26 నుంచి 175 నియోజక వర్గాల్లో బస్సు యాత్రలు జరపాలని నిర్ణయించామని తెలిపారు.
సీఎం జగన్ తో బైజూస్ వారు మాట్లాడుతూ ఉచితంగా కంటెంట్ ఇస్తామని చెప్పారని బొత్స తెలిపారు.
చాలాకాలంగా జిల్లా పార్టీ వ్యవహారంపై ఆగ్రహంగా ఉన్న మంత్రి బొత్స.. తాజాగా చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి.
ఇప్పుడే నిర్ణయం తీసుకున్నాను అంటే.. నమ్మే పిచ్చోళ్లు ఎవరూ లేరు కల్యాణ్ బాబు అని అంబటి అన్నారు.
రైతుల ఆత్మహత్యలకు చంద్రబాబు కారణం కాదా అని అన్నారు. వైసీపీ ప్రభుత్వంపై పవన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పే మంత్రి బొత్స సత్యనారాయణ.. సొంత జిల్లా విజయనగరం రాజకీయమంతా తన మేనల్లుడు చిన్నశ్రీనుకే అప్పగించేశారు.
వాలంటీర్లపై కూడా మాట మార్చాడని పేర్కొన్నారు. రాత్రి ఒక మాట, పగలు ఒకమాట మాట్లాడుతున్నాడని తెలిపారు.