Home » Botsa Satyanarayana
రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సీపీఎస్ స్థానంలో జీపీఎస్ తీసుకొచ్చామని, ఉద్యోగులకు చెప్పే చేశామని బొత్స సత్యనారాయణ అన్నారు.
వైసీపీ మళ్లీ అధికారంలోకి రాదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు
పురంధేశ్వరి కొంతమంది అధికారుల పేర్లు ఇస్తే ఎలక్షన్ కమిషన్ వారిని మార్చేస్తుంది.. ఇది చాలా దారుణం అంటూ బొత్స అన్నారు.
వారికి పెన్షన్లు ఇవ్వనివ్వకుండా చంద్రబాబు, నిమ్మగడ్డ రమేశ్ అడ్డుకున్నారని బొత్స సత్యనారాయణ అన్నారు.
నేను 15ఏళ్లు మంత్రిగా చేశాను, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను గన్ మెన్ కూడా తీసుకోలేదు. లోకేశ్ నాకంటే పోటుగాడా? ఎందుకు అంత సెక్యూరిటీ..? అంటూ బొత్స ప్రశ్నించారు.
టీడీపీ-జనసేన మధ్య జరిగిన సీట్ల సర్దుబాట్ల విషయం తమకు అనవసరమని బొత్స సత్యనారాయణ అన్నారు.
తమ ప్రాంతంలో సంక్రాంతి వేళ కొందరు వేషాలు వేసుకొస్తారని అన్నారు. అలాగే ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి.. కొందరు వాళ్ల వేషాలతో..
ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది.
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు భద్రత కల్పించే విషయంపై కూడా బొత్స సత్యనారాయణ స్పందించారు.
ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ ఉన్నతాధికారులు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు.