Home » Botsa Satyanarayana
రాబోయే కాలంలో జిల్లా అభివృద్ధే ద్యేయంగా, ఒకే మాటతో, ఒకే విధానంతో పనిచేస్తామని చెప్పారు.
విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని బరిలో నిలపకూడదని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.
కూటమి తరుఫున పారిశ్రామిక వేత్తను నిలుపుతున్నట్లు వార్తల్లో చూశానని..
కాంగ్రెస్ నుంచి తాను బయటకు వచ్చినప్పుడు తాను, అమ్మ మాత్రమే బయటకు వచ్చామని చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల పరాజయం నుంచి తేరుకోవాలంటే విశాఖలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని పావులు కదుపుతున్న వైసీపీ... అన్నిరకాల లెక్కలు తీసివేతలు... వడబోతలు అనంతరం బొత్స అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
టీడీపీ నేతలు ఇప్పుడు విశాఖ ఫైల్స్ పేరుతో ఏవో బయటపెడతామని మాట్లాడుతున్నారని..
Botsa Satyanarayana: కొందరు అసత్యాలు సృష్టిస్తూ తన వ్యక్తిత్వ హననానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ దుష్ర్పచారం చేస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు.
2019లో ఇచ్చిన మ్యానిఫెస్టో, 2024లో ప్రవేశ పెట్టిన వైసీపీ మ్యానిఫెస్టో దేశంలో ఓ కొత్త ఒరవడి తీసుకు వచ్చిందని బొత్స అన్నారు.
సమయం తక్కువగా ఉండటం వల్ల బొత్సకు గట్టి పోటీ ఇవ్వగలరా అనే అనుమానాలే ఎక్కువగా ఉన్నాయి.