Home » BRAHMAPUTRA RIVER
ఈశాన్య రాష్ట్రం అస్సాంలో వరదల బీభత్సం కొనసాగుతుంది. నదులు ఉప్పొంగుతున్నాయి. బ్రహ్మపుత్ర నది.. దాని ఉపనదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ..
కప్పలు బెకబెక మని అరుస్తాయి. కానీ సంగీతం పాడే కప్పల్ని ఎప్పుడైనా చూశారా..? ఇది ఎక్కడో కాదు మన భారతదేశంలోనే సంగీతం పాడ కప్పల్ని కనుగొన్నారు.
అసోం రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలతో వరదలు 22 జిల్లాలను ముంచెత్తాయి. వరద పీడిత ప్రాంతాల్లోని 2.6 లక్షలమందిని సురక్షిత స్థలాలకు తరలించారు.అసోంలో 5లక్షల మంది ప్రజలు వరదల బారిన పడి విలవిలలాడుతున్నారు....
5 రాష్ట్రాలు,27 నదుల మీదుగా,51 రోజుల పాటు 3వేల 2 వందల కిలోమీటర్ల పాటు ఈ నౌకావిహారం ఉంటుంది. వారణాసి to దిబ్రూగడ్ వయా బంగ్లాదేశ్ తిరిగి అస్సోం చేరుకుంటుందీ ‘గంగా విలాస్’ నౌక. ప్రపంచంలో అత్యధిక దూరం నదీ ప్రయాణం చేసే నౌక ఇదే కానుంది. ఈ నౌక ప్రత్యేకతలు �
టిబెట్ సెంటర్ పాయింట్గా చైనా నిర్మిస్తున్న హైడ్రోపవర్ ప్రాజెక్ట్ల భారత్కు ఎందుకు అంత ఆందోళన? బ్రహ్మపుత్ర నదిపై చైనా డ్యామ్ నిర్మిస్తే భారత్కు ఏ మేర నష్టం జరుగుతుంది?
చైనా కుట్ర..ఆసియాలోనే అతిపెద్ద నదులను ఎండబెట్టే ప్రయత్నాలు చేస్తోంది...బ్రహ్మపుత్ర నదిపై మెగా డ్యామ్ నిర్మాణం యోచనలో ఉంది.
అసోంలోని బ్రహ్మపుత్ర నదిలో రెండు పడవలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ప్రమాదంలో ఒక పడవ మునిగిపోయింది. పలువురు గల్లంతు అయ్యారు.
అసోంలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న రెండు పడవలు బ్రహ్మాపుత్ర నదిలో బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో దాదాపు వంద మందిపైగా నీటిలో గల్లంతైనట్లు తెలుస్తోంది.
ఇండో-చైనా సరిహద్దు వివాదం మధ్య, టిబెట్ నుంచి ఉద్భవించిన బ్రహ్మపుత్ర నది(Yarlung Tsangpo) దిగువ ప్రవాహంలో భారత సరిహద్దు సమీపంలో ఒక భారీ ఆనకట్టను త్వరలో నిర్మించనున్నట్లు చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఆనకట్ట ద్వారా ఈశాన్య రాష్ట్రాలు మరియ�
సరిహద్దులో చైనాతో వివాదం నెలకొన్న సమయంలో భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బ్రహ్మపుత్ర నది కింద వ్యూహాత్మక సొరంగం నిర్మించడానికి కేంద్రం సూత్రప్రాయంగా అనుమతి తెలిపింది. ఈ నాలుగు వరుసల సొరంగం అసోంలోని గోహ్పూర్ ను అదేవిధంగా నుమా�