Home » breakfast scheme
Telangana Govt : తెలంగాణ సర్కార్ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ను అమలు చేసేందుకు సిద్ధమైంది. మెనూ రెడీ అయింది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా రూ.5కే బేక్ ఫాస్ట్ అందించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమవుతోంది.