Home » Breaking News
భారత్ పై కరోనా కరాళనృత్యం చేస్తోంది. వైరస్ బారిన పడిన వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. దీంతో పాటు పలువురు మృతి చెందుతున్నారు. తాజాగా దేశంలో ఈ వైరస్ బారిన పడి మరో ఇద్దరు చనిపోయారు. కరోనా వైరస్ సోకి జమ్మూ కాశ్మీర్ లో ఒకరు, మహారాష్ట్ర లో ఒకరు మ�
ఏపీ రాష్ట్రంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ మరోసారి వాయిదా పడింది. స్థానిక ఎన్నికలను పోస్ట్ పోన్డ్ చేసిన రాష్ట్ర ఎన్నికల అధికారి..ఎన్నికల కోడ్ ఉండడంతో ఇళ్ల పట్టాల పంపిణీ చేయవద్దని సూచించింది. దీంతో ఏపీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. సుప్రీంకోర్ట�
తెలంగాణ రాష్ట్రంలో కరోనా లేదని శాసనసభలో స్వయంగా మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించిన కొద్దిసేపటికే షాకింగ్ న్యూస్ వచ్చింది. వరంగల్ జిల్లాలో కరోనా కలకలం రేపింది. నిట్లో ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు బయటపడ్డాయనే వార్త దావానంలా వ్యాపించింది. దీంతో వ
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న మారుతీరావు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. 2020, మార్చి 08వ తేదీ ఖైరతాబాద్లోని ఆర్యవైశ్య భవన్లో ఉరి వేసుకుని చనిపోయాడు. కూతురిని పెళ్లి చేసుకున్నాడన్
ఆర్టీసీ సమ్మెపై దాఖలైన పలు పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. కార్మికులకు ఇచ్చే జీతభత్యాలపై పిటిషన్ దాఖలైంది. దీనిపై 2019, నవంబర్ 25వ తేదీ సోమవారం విచారించింది కోర్టు. అయితే..ఏజీ అందుబాటులో లేకపోవడంతో ఆర్టీసీ స్టాండింగ్ కౌన్సిల్ సమయం కోర�