Home » Breaking News
ముంబై వర్లీలోని ట్రాన్స్ పోర్టు కార్యాలయానికి ఫోన్ చేశాడు ఆగంతకుడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
నిఘా సంస్థల హెచ్చరికతో ముమ్మరంగా తనిఖీలు..
ఈ రోజు తాజా తెలుగు వార్తలు…
పోతుగంటి భరత్ (నాగర్ కర్నూల్), జహీరాబాద్ (బీబీ పాటిల్), మల్కాజిగిరి నుంచి ఈటల రాజేందర్ పేర్లు ఉన్నాయి.
అర్హత ఉన్న నిరుద్యోగులు డీఎస్సీ నోటిఫికేషన్ను వినియోగించుకోవాలని బొత్స సత్యనారాయణ చెప్పారు. సీఎం వైఎస్ జగన్తో మెగా డీఎస్సీ గురించి చర్చించామన్నారు. పోస్టుల సంఖ్య, భర్తీపై త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తామని చెప్పారు.
కేశినేని నాని కబ్జాలు చేశారు. కేశినేని నానికి ఓటమి భయం మొదలైంది, అందుకే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు.
సెంట్రల్ జపాన్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.5గా భూకంప తీవ్రత నమోదైంది. అధికారులు జపాన్ కోస్తా తీరానికి సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
సిద్ధిపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కలెక్టర్ గన్మెన్ నరేశ్ భార్య, పిల్లలను చంపి తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
ఈరోజు రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈక్రమంలో శంషాబాద్లో రాహుల్కు వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. పోస్టర్లో ఏం రాసి ఉందంటే..
ఘటన జరిగి ఏడు రోజులు గడిచినా పోలీసులు ఇప్పటి వరకు నిందితులను గుర్తించలేకపోయారు. దీనిపై ఐఐటీ బీహెచ్యూ విద్యార్థుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది