Home » Breaking News
తెలంగాణ కాంగ్రెస్లో మళ్ళీ కన్ఫ్యూజన్
నలుగురు తీవ్రవాదులు ఢిల్లీలో ఉన్నట్లు సమాచారం మేరకు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఢిల్లీలోని ఓ ప్రాంతంలో నలుగురు తీవ్రవాదులను అరెస్టు చేయడంతో భారీ కుట్రను భగ్నం చేసినట్లైంది. వీరి వద్దనుంచి 15 పిస్టోళ్లు, 50 తూటాలను స్వాధీనం చేసుకున్నారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న P.V సింధు
ముంబైలో మొదటి డెల్టా ప్లస్ మరణం
కోడిగుడ్డులో పచ్చసొన తింటే ప్రమాదమా?
ఈటల యాత్రకు బ్రేక్.. పడిపోయిన ఆక్సిజన్ లెవల్స్
కర్ణాటకలో రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. యడియూరప్ప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఢిల్లీలో కేంద్ర పెద్దలతో వరుసగా భేటీ అవుతున్నారు. శుక్రవారం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు యడియూరప్ప.
హారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని దుర్గాపూర్ లో విద్యుత్ జనరేటర్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ విడుదలై ఊపిరాడక ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు.
పరీక్షల నిర్వహణపై అఫిడవిట్ దాఖలు చేయనున్న ఏపీ సర్కార్
రేపటి నుంచి తెలంగాణలో పది రోజుల లాక్డౌన్