Breaks Out

    మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో కంగనాపై ఉద్ధవ్ థాకరే విమర్శలు

    September 7, 2020 / 08:09 PM IST

    బాలీవుడ్ నటి కంగనా రనౌత్ శివసేన- వివాదంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే హీరోయిన్ కంగనా రనౌత్ పేరు పెట్టకుండా టార్గెట్ చేశారు. ముంబైకి చాలా మంది వచ్చి పేరు సంపాదిస్తారని, కానీ వారు ముంబైకి తిరిగి అప్పును చెల్లించరు అంటూ విమర్శించారు.

    ఢిల్లీలో మరో భారీ అగ్నిప్రమాదం : 9మంది సజీవదహనం

    December 23, 2019 / 02:40 AM IST

    దేశ రాజధాని ఢిల్లీలో మరో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కిరారి ప్రాంతంలోని ఓ వస్త్ర గోదాములో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 9మంది సజీవదహనం అయ్యారు. 15మందికి

    బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..13మంది మృతి

    September 4, 2019 / 12:05 PM IST

    పంజాబ్ లోని గురుదాస్ పూర్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బటాలా ప్రాంతంలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 50మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పేలుడు కారణంగా 13మంది చనిపోగా 30మందికి పైగా గా�

    ఢిల్లీ ఎయిమ్స్ లో అగ్నిప్రమాదం

    March 24, 2019 / 02:02 PM IST

    ఢిల్లీ ఎయిమ్స్ లో అగ్నిప్రమాదం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ లోని ట్రామా సెంటర్ లోని ఓ ఆపరేషన్ థియేటర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లోపలి నుంచి మంటలు బయటికి వ్యాపించడంతో భయంతో ప్రజలు పరుగులు తీశారు. షాట్ సర్కూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని

    రైలు ప్రమాదం : తాగునీటి కోసం ప్రయాణికుల ఇబ్బందులు

    March 5, 2019 / 02:50 AM IST

    రాజమండ్రి: యశ్వంత్‌పూర్‌-టాటానగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంగళవారం(మార్చి-5-2019) తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు

    తప్పిన ఘోర ప్రమాదం : ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంటలు

    March 5, 2019 / 01:54 AM IST

    రాజమండ్రి: యశ్వంత్‌పూర్‌-టాటానగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంగళవారం(మార్చి-5-2019) తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించిది. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు రైల్వేస్టేషన్‌

10TV Telugu News